పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.
ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడతలో 6 మండలాల్లోని 183 గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 1,686 వార్డు సభ�
గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అనడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్ల�
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నికలను �
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఘట్టం మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధిక
ఖమ్మం జిల్లాలో గుట్టలు మాయమవుతున్నాయి. మైనింగ్ మాఫియా పంజాలో పడిన గుట్టలన్నీ బొందల గడ్డలవుతున్నాయి. అధికార పార్టీ నేతల కన్నుసన్నల్లో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతోంది. అనుమతులు లేకుండానే లారీలకు ల
సైబర్ నేరాల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం పోలీసు కమిషనర్ (సీపీ) సునీల్దత్ సూచించారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అందిస్తామనే ప్రకటనలకు మోసపోవద్దని సూచించారు. అలాంటి చిట్కాలు, ఆఫర్ల
ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు. పదవీ విరమణ చేసిన తర్వాత శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు. ఉద్యోగం చేసినంత కాలం తాము దాచుకున్న జీపీఎఫ్, ఎల్ఐసీ, ఆర్జిత సెలవుల స�
సింగరేణి సంస్థలో అమలుచేస్తున్న ప్రమాద బీమా పథకం దేశానికే ఆదర్శమని, సింగరేణి బాటలో పలు రాష్ర్టాల్లో ప్రమాదబీమా పథకం అమలు జరుగుతోందని సంస్థ సీఎండీ బలరాం పేర్కొన్నారు. కొత్తగూడెంలోని సింగరేణి ప్రధాన కార్
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో ఖమ్మం నగర పరిధిలోని ఆర్అండ్బీ, మున్సిపల్ రోడ్ల నిర్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో గజగజ వణుకు మొదలైంది. చిన్నారులు, వృద్ధులు ఇంకాస్త వణికి పోతున్నారు. రాత్రి నుంచి ఉదయం 10 గంటలకు వరకు చలి
ఉద్యోగోన్నతిపై జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్వో)గా నియమితులైన డాక్టర్ డీ.రామారావు గురువారం ఐడీవోసీలోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను పలువురు వైద్యాధికారులు, కార
అధునాతన మోడళ్లు, సరికొత్త ఫీచర్లతో కూడిన కార్లు, బైకుల ప్రదర్శనకు ఖమ్మం నగరం వేదికకానుంది. ఖమ్మంలోని ఆటో షోరూం సంస్థలన్నీ ఒకేచోట కనిపించనున్నాయి. ఖమ్మం ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో ఈ నెల 8,
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్దే గెలుపని బీఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని ష
కాంగ్రెస్ సర్కారుపై ప్రైవేట్ కళాశాలలు సమరం శంఖం పూరించాయి. విద్యను బలోపేతం చేసేందుకు కృషి చేయాల్సిన ప్రభుత్వం ప్రైవేట్ కళాశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం పట్టించుకోనూ లేదు. దీంతో ప్రైవ