కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అర్ధరాత్రి, బుధవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడడంతో ఓ యువకుడు, ఓ రైతు మృతిచెందగా, మరో రైతుకు తీవ్ర గాయాలయ్యాయి. రెండ�
అదునులో పంటలకు అందించాల్సిన యూరియా కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా అన్నదాతలు పెద్ద యుద్ధమే చేస్తున్నారు. సమయానికి ఎరువు వెయ్యకపోతే.. ఇన్నాళ్లూ చెమటోడ్చిన పంట చేతికి రాదన్న భయంతో ఎంతటి శ్రమకైనా ఓర్చుతున్నారు. 60
ఖమ్మం జిల్లాలో ఇటీవలి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జూన్, జూలై నెలల్లో రైతులు పంటలను సాగు చేయగా తొలుత వర్షాల్లేక రైతులు వరుణుడి కరుణ కోసం ఎదురుచూశారు. కానీ ఆగస్టులో కురిసిన అధిక వర్షాలు అన�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆదివారం అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. దీంతో సోమవారం వరద పోటెత్తింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు, కుంటలు మత్తడులు పోస్తున్నాయి. వరిపొలాలు చెరువులను తలపి�
ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసిన అధికారి.. నిత్యం సమీక్షలతో నూతన లక్ష్యాలను నిర్దేశించిన బాస్.. పాఠశాల విద్యలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అదనపు కలెక్టర్
బదిలీలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల సీఈవోలు పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల్లో కనీస స్పష్టత ఇవ్వకుండా ఉన్నపళంగా బదిలీలు చేపట్టడమేంటని నిలదీస్తున్నారు. ఎక్కడికి బదిలీ చ�
భద్రాచలంలో గోదావరి వరద డేంజర్ బెల్స్ మోగించినా అమాత్యులు మాత్రం ఆచూకీ లేకుండా పోయారు. పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నా, ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోతున్నా.. వారు మాత్రం నగరాలు, పట్టణాలను వీడడం ల
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మురుసు పట్టింది. సోమవారం రోజంతా నిరాటంకంగా వర్షం కురిసింది. అదీగాక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాకు వరద పోటెత్తిం
ఆంధ్రా సరిహద్దులో ‘జై తెలంగాణ’ అని నినదించిన వీరవనిత తూతా నాగమణి. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం ఆమె స్వగ్రామం. ఈ గ్రామం ఆంధ్రాలోని సీతానగరం గ్రామానికి కేవలం అర కిలోమీటరు మాత్రమే. తెలంగాణ మలిద�
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపించిన ఘట న ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి
ఖమ్మం జిల్లాలో వానకాలం వరినాట్లు జోరందుకున్నాయి. గత వారంరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు సంబురంగా సాగుత
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిషరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర�