రైతులను ఏమి అభివృద్ధి చేశారో, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో చెప్పాలని కాంగ్రెస్ పాలకులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు ప్రశ్నించారు. రైతు సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క దాన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి కూడా భట్టి విక్రమార్క తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్
ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఓ సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో కేవలం 18 శాతం మంది వి
అన్నదాతలు ఈ ఏడాది వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి ఏడాదీ రైతులకు నకిలీ విత్తనాల గండం తప్పడం లేదు. ఆదిలోనే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆలస్యంగా తనిఖీలు �
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా ప�
ఖమ్మం జిల్లా రైతులకు తొలకరి జల్లులు పడగానే విత్తనాలు వేయడం అలవాటు. అయితే ఈ వానకాలంలో ‘ఎల్నినో’ ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్
రైతులు తక్కువ కాలపరిమితి గల పంటలు వేసి అధిక దిగుబడులు సాధించాలని కలెక్టర్ దివాకర అన్నారు. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఈశ్వరమాధారం �
‘కొడుకును మంచి చదువులు చదివించాలి.. పెద్ద ఇంజినీర్ను చెయ్యాలి’.. ‘కూతుర్ని పెద్ద డాక్టర్ను చెయ్యాలి.. కలెక్టర్ను చెయ్యాలి’ ఇదీ నేటి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కంటున్న కలలు.. పెట్టుకుంటున్న ఆ�
“నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం. ‘జై తెలంగాణ’ నినాదమే మా గుండె చప్పుడు’ ఇవే మా బతుకు. వీటిల్లో మా వాటా మాకు దక్కేదాకా.. ఎత్తిన గులాబీ జెండా దించం. ‘జైజై తెలంగాణ’.. జైజై కేసీఆర్..’ అనే మా గుండెచప్పుడుకు వ�
‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడు పేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్పించడం లే�
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట నిర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అగ్నికీలలు వ్యాపించాయి. వేర్వేరుగా జరిగిన ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. జూలూరుపాడు మండలంలో అడవికి నిప్పంటుకుంది. సమీప రైతులకు తృటిలో ప్రమాద
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావు