నిలువ నీడ కోల్పోయి ఇంటి సామాన్లను కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ నిర్వాసితులకు ‘పువ్వాడ ఫౌండేషన్' అందిస్తున్న సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు మోపారు. ఆ పార్టీకి చెందిన ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మరో ఇద్దరిని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనల�
మరికొద్ది రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకత్వం రెడీ అయింది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు పార్టీ తరఫున �
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెరువు గ్రామానికి చెందిన బానోతు వీరన్న.. చేతికొచ్చిన 20 క్వింటాళ్ల మిర్చిని కల్లంలో ఆరబోసి మంచి ధర కోసం ఎదురుచూస్తున్నాడు. గురువారం ఓ ప్రైవేటు వ్యాపారి కల్లం వద్దకు వచ్చి
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే 15 డిగ్రీల లోపే నమోదవుతున్నాయి. నాలుగైదు రోజులుగా జిల్లా ప్రజలు చలిపులి గజగజా వణికిస్తోంది. జనాలు బయటకు రావడానిక
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా నూతనంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల సర్పంచులు సోమవారం పీఠాన్ని అధిరోహించారు. ఖమ్మం జిల్లాలో 565 గ్రామ పంచాయతీలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 368 గ్రామ పంచాయతీల్లో పాలకమండళ్లు క
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పల్లె పోరులో ఆఖరి విడత ప్రచారం పరిసమాప్తమైంది. మూడో విడత ఎన్నికలు జరుగనున్న పంచాయతీల్లో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగిసింది. దీంతో మైకులన్నీ మూగబోయినట్లయింది. దీంతో ప్�
పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో రెండో విడత నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా తొలి రోజున నామినేషన్లు మందకొడిగానే దాఖలయ్యాయి.
ఖమ్మం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా రెండో విడతలో నామినేషన్లు స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రెండోవిడతలో 6 మండలాల్లోని 183 గ్రామాల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 1,686 వార్డు సభ�
గ్రామ పంచాయతీల మొదటి విడత ఎన్నికలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. గ్రామ పోరుకు ప్రధాన పార్టీలు సై అనడంతో పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్ల�
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 566 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్, ఉప సర్పంచ్, 5,168 వార్డు సభ్యుల ఎన్నికలను �
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఘట్టం మొదలైంది. మొదటి విడత ఎన్నికలకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. నామినేషన్ కేంద్రాల్లో ఎన్నికల అధిక