‘కొడుకును మంచి చదువులు చదివించాలి.. పెద్ద ఇంజినీర్ను చెయ్యాలి’.. ‘కూతుర్ని పెద్ద డాక్టర్ను చెయ్యాలి.. కలెక్టర్ను చెయ్యాలి’ ఇదీ నేటి తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తుపై కంటున్న కలలు.. పెట్టుకుంటున్న ఆ�
“నీళ్లు, నిధులు, నియామకాలే మా లక్ష్యం. ‘జై తెలంగాణ’ నినాదమే మా గుండె చప్పుడు’ ఇవే మా బతుకు. వీటిల్లో మా వాటా మాకు దక్కేదాకా.. ఎత్తిన గులాబీ జెండా దించం. ‘జైజై తెలంగాణ’.. జైజై కేసీఆర్..’ అనే మా గుండెచప్పుడుకు వ�
‘వేతనాలు పెంచకపోతే గడ్డి తిని బతకాలా?’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై వీవోఏలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రూ.5 వేల కనీస వేతనంతో, కడు పేదరికంతో నెట్టుకొస్తున్న తమ ఆకలి బాధలు కాంగ్రెస్ ప్రభుత్వానికి కన్పించడం లే�
ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, సంస్థను పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఆర్టీసీ డిపోల ఎదుట నిర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం అగ్నికీలలు వ్యాపించాయి. వేర్వేరుగా జరిగిన ఈ ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. జూలూరుపాడు మండలంలో అడవికి నిప్పంటుకుంది. సమీప రైతులకు తృటిలో ప్రమాద
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని, తమను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం, కూసుమంచి, వేంసూరు, వైరా, అశ్వారావు
వడదెబ్బతో వేర్వేరు ప్రాంతాల్లో తొమ్మిది మృతిచెందిన ఘటన ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామానికి చెందిన మంద గోపయ్య(75) రెండు రోజులు తీవ్రమైన ఎండలతో వడదెబ్బ
కల్లాల్లో కాంటాలు వేసిన మొక్కజొన్న బస్తాలను 55 రోజులు దాటినా ఇంకా తరలించడం లేదని ఆరోపిస్తూ రైతులు చింతకాని సొసైటీ కార్యాలయ గేటుకు శుక్రవారం తాళాలు వేసి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్ల�
కార్యకర్తలే బీఆర్ఎస్కు శ్రీరామరక్ష అని ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. వారి పోరాట పటిమ వల్లే పార్టీ తెలంగాణ రాష్ర్
పెంచిన ఇంధన ధరలు వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం నిరసనలు, మోదీ దిష్టిబొమ్మ దహనాలు చేశారు. పాల్వంచ నటరాజ్ సెంటర్లో �
పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, సీపీఎం, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పటిష్టతే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఎర్రజెండా ఎగిరింది. మేడే సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం తేడాలేకుండా శుక్రవారం అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కార్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాడవాడలా గులాబీజెండా రెపరెపలాడింది. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు సంబురాల్లో పాల్గొని కేక్ల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగ్రో డీలర్లు సోమవారం సమ్మెబాట పట్టారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటించారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జ