కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతోపాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఒక ప్ర�
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు నీళ్లు వెళ్తున్నాయంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమేనని, కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా తీయలేని పరిస్థితి ఉందని, ఇక మీరు చేసిన అభి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కాస్త ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్�
తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు మరో అరుదైన అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం అధికారికంగ�
పేదల ఆరోగ్య భద్రతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పెద్దపీట వేసిందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ గుర్తుచేశారు. శనివారం ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహ�
ఖమ్మం జిల్లాలో వానకాలం వ్యవసాయ సాగు పనులు జోరందుకున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలతో రైతులు పొలాల్లో దుక్కులు పూర్తి చేసి విత్తనాలు విత్తడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పత్తి సాగు జిల్లావ్యాప్తంగా జోరుగా కొన
కాంగ్రెస్ సర్కారుపై తిరుగుబాటు మొదలైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సబ్బండ వర్గాల ప్రజలూ ఆగ్రహంగా ఉన్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆయా వర్గాల ప్రజలు, సంఘాల నాయకులు, పార్టీల నేతలతోపాటు కాంట్రాక్టర్లు, అధ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ ఆర్టీసీ)లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తున్నారు. వేతనాలు సమయానికి అందక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ బాధని మరొకర�
రైతులను ఏమి అభివృద్ధి చేశారో, వారి సంక్షేమానికి ఏం పాటుపడ్డారో చెప్పాలని కాంగ్రెస్ పాలకులను సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్రావు ప్రశ్నించారు. రైతు సంక్షేమ పథకాల్లో ఏ ఒక్క దాన
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా ఉండి కూడా భట్టి విక్రమార్క తన నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్
ఎన్నడూలేని విధంగా ఈ ఏడాది విద్యాసంవత్సరం ప్రారంభం రోజున విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు ఓ సెంటిమెంట్ అడ్డొచ్చింది. దీంతో విద్యార్థుల హాజరుశాతం గణనీయంగా తగ్గింది. ఖమ్మం జిల్లాలో కేవలం 18 శాతం మంది వి
అన్నదాతలు ఈ ఏడాది వానకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే ప్రతి ఏడాదీ రైతులకు నకిలీ విత్తనాల గండం తప్పడం లేదు. ఆదిలోనే అడ్డుకోవాల్సిన ప్రభుత్వ అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ఆలస్యంగా తనిఖీలు �
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్ఐఆర్)పై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ బుధవారం ఖమ్మం జిల్లా ప�