పోక్సో కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, సీపీఎం, ప్రజా సంఘాల నాయకుల డిమాండ్ చేశారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో శుక్రవారం ఆందోళన కార్యక్రమ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పటిష్టతే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె�
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఎర్రజెండా ఎగిరింది. మేడే సందర్భంగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో పల్లె, పట్టణం తేడాలేకుండా శుక్రవారం అరుణ పతాకాలు రెపరెపలాడాయి. కార్�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాడవాడలా గులాబీజెండా రెపరెపలాడింది. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు సంబురాల్లో పాల్గొని కేక్ల�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆగ్రో డీలర్లు సోమవారం సమ్మెబాట పట్టారు. ఎరువులు, విత్తనాలు, ఫర్టిలైజర్స్ డీలర్ల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒకరోజు సంపూర్ణ బంద్ పాటించారు. ఈ మేరకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జ
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శనివారం నుంచి ఇంధన సమస్య తలెత్తడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆయిల్ కొరత లేదని అధికారుల�
ఖమ్మం జిల్లా కలెక్టర్గా టీఎస్ దివాకర సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దివాకర �
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. అక్క
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మెను తీవ్రతరం చేశారు. రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం బోనకల్లు - ఖమ్మం రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు.
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. యావత్ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా.. ఇదే మాట వినిపిస్తోందని
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో ర
ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. గతానికి భిన్నంగా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే వాల్యుయేషన్ నిర్వహించాల్సి రావడం ఇదే తొలిసారి.
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలు కోసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ ఖమ్మం జిల్