కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడ
బీఆర్ఎస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేస్తూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సత్తుపల్లి పట్టణంలోని క్యాంప�
భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎందరో స్వాతంత్య్ర సమరయోధులు తమ ప్రాణాలను త్యాగంచేశారని, వారి త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ తాతా మధుసూద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్, మతతత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా సోమవారం జరిగిన జైల్భరో కార్యక్రమం ఉమ్మడి ఖమ్మంజిల్లాలో విజయవంతమైంది. సంయుక్త కిసాన్ మోర్చా, సంయుక్త
ఆదివాసీలుగా మన హక్కులను కాపాడుకుందామని, మన వారసత్వాన్ని పరరక్షించుకుందామని వక్తలు, ఆదివాసీ నేతలు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలు, ఆదివాసీ సంఘ
‘వర్షాలను సమృద్ధిగా కురిపించి.. వ్యాధులను పారదోలు తల్లీ..’ అంటూ మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢమాస చివరి ఆదివారం సందర్భంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రామాల్లోని మహిళలందరూ గ్రామదేవతలైన అమ్మవార్
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కారేపల్లి మండలంలో బైక్ అదుపు తప్పి
వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు ర
పెండింగ్లో ఉన్న బోధనా రుసుముల బకాయిలను, సాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ సూళ్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అనేకమంది ప్రజలు సీజనల్ వ్యాధ
ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ శపథాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అనువైన చోటల్లా వాటిని అమలుచేస్తూ వస్తున్నారు. అనువుగాని చోట అబద్ధ�
ఎల్నినో దృష్ట్యా ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ కార్యాచరణ చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో తాగునీటి సరఫరా, ప్ర�
తమ అభిమాన నాయకుడు, డైనమిక్ లీడర్ కేటీఆర్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆకాంక్షించారు. అసాధ్యుడు, అనితరసాధ్యుడు అయిన యువ నేత కేటీఆర్ పదికాలాల పాట
ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులు�
తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గొప్పగా ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్న తీరును చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్