ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకెళ్తే.. కారేపల్లి మండలంలో బైక్ అదుపు తప్పి
వింత పోకడలు, నూతన ఆచార వ్యవహారాలకు తెరలేపుతోంది ఖమ్మం జిల్లా విద్యాశాఖ. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాలో కొత్త విధానాలను అవలంబిస్తున్నారు. విద్యాశాఖకు బాస్గా సంబంధంలేని విభాగాల నుంచి అధికారులు ర
పెండింగ్లో ఉన్న బోధనా రుసుముల బకాయిలను, సాలర్షిప్స్, బెస్ట్ అవైలబుల్ సూళ్ల నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట �
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అనేకమంది ప్రజలు సీజనల్ వ్యాధ
ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ శపథాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అనువైన చోటల్లా వాటిని అమలుచేస్తూ వస్తున్నారు. అనువుగాని చోట అబద్ధ�
ఎల్నినో దృష్ట్యా ఖమ్మం జిల్లాలో తాగునీటి ఎద్దడి లేకుండా పకడ్బందీ కార్యాచరణ చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో తాగునీటి సరఫరా, ప్ర�
తమ అభిమాన నాయకుడు, డైనమిక్ లీడర్ కేటీఆర్ మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆకాంక్షించారు. అసాధ్యుడు, అనితరసాధ్యుడు అయిన యువ నేత కేటీఆర్ పదికాలాల పాట
ఖమ్మం జిల్లాలో సోమవారం సాయంత్రం కురిసిన వర్షం అన్నదాతల్లో సంతోషాన్ని నింపింది. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పత్తి, వరి పంటలను సాగు చేసిన రైతులు వర్షాల్లేక దిగాలు చెందుతున్నారు. కొద్ది రోజులు�
తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గొప్పగా ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్న తీరును చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి ఖమ్మంజిల్లాలో ఆదివారం పలుచోట్ల ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెం బస్ట�
ఉమ్మడి జిల్లాలో మృత్యువు దూసుకొచ్చింది. ఐదుగురిని బలిగొంది. పాల్వంచలో యూ-టర్న్ వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఇద్దరు రైతులు, ఖమ్మంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో స్కూటీ నడుపుతున్న మహిళ, ఖమ్మం రూరల్ మండలంలో వ�
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటిని నిల్వ చేస్తే భద్రాచలంతోపాటు 44 గ్రామాలు ముంపునకు గురవుతాయని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సోమవారం ఒక ప్ర�
సీతారామ ప్రాజెక్టు ద్వారా ఖమ్మం జిల్లాకు నీళ్లు వెళ్తున్నాయంటే అది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పుణ్యమేనని, కానీ, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం కాలువలు కూడా తీయలేని పరిస్థితి ఉందని, ఇక మీరు చేసిన అభి
ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ పరిధిలోని చింతకాని మండలం జగన్నాథపురం గ్రామం వద్ద శుక్రవారం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’ కాస్త ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టింది. రాష్ట్�
తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు మరో అరుదైన అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం అధికారికంగ�