ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సోమవారం పెట్రోల్, డీజిల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. శనివారం నుంచి ఇంధన సమస్య తలెత్తడంతో వాహనదారులు నానా అవస్థలు పడుతున్నారు. ఆయిల్ కొరత లేదని అధికారుల�
ఖమ్మం జిల్లా కలెక్టర్గా టీఎస్ దివాకర సోమవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ములుగు జిల్లా కలెక్టర్గా విధులు నిర్వహిస్తున్న దివాకర �
ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. ఏ బంకు చూసినా నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. శనివారం సాయంత్రం నుంచి పెట్రోల్, డీజిల్ కోసం జనం బంకుల చుట్టూ పరుగులు పెడుతున్నారు. అక్క
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు మూడో రోజు సమ్మెను తీవ్రతరం చేశారు. రీజియన్ పరిధిలోని ఖమ్మం, మధిర, సత్తుపల్లి, ఇల్
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బోనకల్లు మండలం ముష్టికుంట్ల గ్రామానికి చెందిన రైతులు సోమవారం బోనకల్లు - ఖమ్మం రహదారిపై బైఠాయించి భారీ ఆందోళన చేపట్టారు.
‘రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి..’ అని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. యావత్ రాష్ట్రంలో ఎవరి నోట విన్నా.. ఇదే మాట వినిపిస్తోందని
విద్యుత్ రంగంలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికుల సమ్మె ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. పాల్వంచ కేటీపీఎస్ ప్రాంగణంలో, మధిర డివిజన్ కార్యాలయంలో ఆర్టిజన్లు కొనసాగిస్తున్న సమ్మె.. ఆదివారానికి ఐదో ర
ఖమ్మం జిల్లాలో పదో తరగతి పరీక్షలు కొనసాగుతుండగానే ఏప్రిల్ 1 నుంచి మూల్యాంకన ప్రక్రియ ప్రారంభం కానుంది. గతానికి భిన్నంగా పరీక్షలు జరుగుతున్న సమయంలోనే వాల్యుయేషన్ నిర్వహించాల్సి రావడం ఇదే తొలిసారి.
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలు కోసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ ఖమ్మం జిల్
నిలువ నీడ కోల్పోయి ఇంటి సామాన్లను కాపాడుకుంటూ ఖమ్మం టీటీడీసీ, అంబేద్కర్ భవన్లో ఆశ్రయం పొందుతున్న భూదాన్ నిర్వాసితులకు ‘పువ్వాడ ఫౌండేషన్' అందిస్తున్న సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో పేరుకుపోయిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ముఖ్యంగా మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సూచించారు. శుక్రవారం ఖమ్మం కలెక�
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం ప్రారంభంకానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఖమ్మం జిల్లావ్యాప్తంగా మొత్తం 66 కేంద్రాల్లో పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు అన్ని
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు నమోదయ్యాయి. ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసులు మోపారు. ఆ పార్టీకి చెందిన ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మరో ఇద్దరిని ఆగమేఘాల మీద అరెస్ట్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనల�