ఖమ్మం జిల్లాలోని డిగ్రీ, ఇంజినీరింగ్, పాలిటెక్నిక్, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో చదివే విద్యార్థులు సోమవారం నుంచి కళాశాలలకు రావొద్దని ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థులకు మెసేజ్లు ప�
రైతులను ప్రకృతి విపత్తులు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది వానకాలం సీజన్ తొలినాళ్లలో తొలకరికి వర్షాలు కురవలేదు. జూన్, జూలై నెలల్లోనూ తీవ్రమైన ఎండలు కొట్టాయి. ఇక ఆ తరువాత మొదలైన వర్షాలు విరామం లేకుండా కురుస్తూ�
ఖమ్మంలో మున్నేరు శాంతించింది. దీంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. శుక్రవారం ఉదయం 22 అడుగుల వద్ద ఉన్న మున్నేరు ప్రవాహం క్రమంగా తగ్గుతూ సాయంత్రం 15 అడుగులకు చేరింది.
ఖమ్మంలోని మున్నేరు ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ అనుదీప్ సహా అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాల సభ్యులు, ఆపద మిత్రలు, బీఆర్ఎస్ నాయకులు గురువారం విస్తృతంగా పర్యటించారు. ఆపదలో ఉన్న వారికి, వరద చుటుముట్టిన
తీరందాటిన మొంథా తుపాను ఉమ్మడి ఖమ్మం జిల్లాపై తీవ్ర ప్రభావం చూపింది. మంగళవారం రాత్రి, బుధవారం రోజంతా భారీ వర్షం కురవడంతో చేతికొచ్చిన పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు నీటమునిగాయి. కల్లాల్లో ఆరబెట్
విద్యాశాఖలో నెలకొన్న అనిశ్చితిని, నిర్లిప్తతను తొలగించి శాఖను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాల్సిన రాష్ట్ర విద్యాశాఖాధికారులు కేవలం సమీక్షలు, ఆదేశాలతో సరిపుచ్చుతున్నారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖలో నెలక�
పెండింగ్లో ఉన్న పెన్షనర్ల బకాయిలను సత్వరమే చెల్లించాలని, లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్జీపీఏటీ) ఆధ్వర్యంలో జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ఎద�
ఉన్నతమైన సమాజ నిర్మాణానికి రేపటి పౌరులను అందించాల్సిన అతి గురుతరమైన విద్యాశాఖ ఖమ్మంజిల్లాలో గాడి తప్పింది. ఫలితంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. విద్యాశాఖను నడిపించాల్స
ఒకరోజు కాదు.. రెండ్రోజులు కాదు ఏకంగా గడిచిన మూడు నెలలుగా విడవని వానలతో రైతన్నలు కుదేలు అవుతున్నారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు పంటలను పూర్తిగా దెబ్బతీస్తున్నాయి. పత్తి దిగుబడిపై తీవ్ర ప్రభావం
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం రాష్ట్ర బంద్లో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ బంద్ జరుగనుంది. ఈ మేరకు ఉమ్మడి జిల్�
ఖమ్మం జిల్లాలో కొంతకాలంగా రౌడీషీటర్ల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. వారి గ్యాంగ్వార్లతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. కొందరు రౌడీషీటర్లు తమ రౌడీయిజాన్ని హీరోయిజంగా ప్రదర్శిస్తూ అమాయక యువకులు,
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 18న తాము తలపెట్టిన రాష్ట్ర బంద్కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సహకరించాలని బీసీ సంఘాల నాయకులు కోరారు. ఈ మేరకు ఖమ్మంలోని వివిధ పార్టీల నా�
‘ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రులకు గిరిజన విద్యార్థులకు వండిపెట్టే హాస్టల్ కార్మికుల ఆకలి బాధలు కనిపించడం లేదా?’ అని డైలీవైజ్, అవుట్సోర్సింగ్ వర్కర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శ�
పాల సేకరణ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. పట్టణంలోని కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో సొసైటీ
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఖ