ఇప్పటివరకు విద్యాశాఖ అధికారులకు మార్గదర్శనం చేసిన అధికారి.. నిత్యం సమీక్షలతో నూతన లక్ష్యాలను నిర్దేశించిన బాస్.. పాఠశాల విద్యలో జరుగుతున్న కార్యక్రమాలను పర్యవేక్షణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్ అదనపు కలెక్టర్
బదిలీలపై ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీల సీఈవోలు పెదవి విరుస్తున్నారు. మార్గదర్శకాల్లో కనీస స్పష్టత ఇవ్వకుండా ఉన్నపళంగా బదిలీలు చేపట్టడమేంటని నిలదీస్తున్నారు. ఎక్కడికి బదిలీ చ�
భద్రాచలంలో గోదావరి వరద డేంజర్ బెల్స్ మోగించినా అమాత్యులు మాత్రం ఆచూకీ లేకుండా పోయారు. పరీవాహక ప్రాంతాలన్నీ నీట మునుగుతున్నా, ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోతున్నా.. వారు మాత్రం నగరాలు, పట్టణాలను వీడడం ల
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మురుసు పట్టింది. సోమవారం రోజంతా నిరాటంకంగా వర్షం కురిసింది. అదీగాక ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాద్రి జిల్లాకు వరద పోటెత్తిం
ఆంధ్రా సరిహద్దులో ‘జై తెలంగాణ’ అని నినదించిన వీరవనిత తూతా నాగమణి. భద్రాద్రి జిల్లా దమ్మపేట మండలం వడ్లగూడెం ఆమె స్వగ్రామం. ఈ గ్రామం ఆంధ్రాలోని సీతానగరం గ్రామానికి కేవలం అర కిలోమీటరు మాత్రమే. తెలంగాణ మలిద�
బర్త్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే డెత్ సర్టిఫికెట్ చేతిలో పెట్టి పంపించిన ఘట న ఖమ్మం జిల్లా కూసుమంచి తహసీల్ కార్యాలయంలో ఆలస్యంగా వెలుగులో కి వచ్చింది. గట్టుసింగారం గ్రామానికి చెందిన కడారి
ఖమ్మం జిల్లాలో వానకాలం వరినాట్లు జోరందుకున్నాయి. గత వారంరోజులుగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. భూగర్భ జలాలు పెరిగి బావులు, బోర్లలో పుష్కలంగా నీరు ఉండడంతో సాగు సంబురంగా సాగుత
అధికారం అండతో ఆ పార్టీ నాయకులు.. పేద గిరిజన రైతులకు చెందిన రూ.కోట్ల విలువైన వ్యవసాయ భూమిపై కన్నేశారు. సదరు గిరిజన రైతులకు, వారి పొరుగు రైతుకు మధ్య ఉన్న పోరును ఆయుధంగా చేసుకున్నారు. ఆ తరువాత వీరి అధికార బలాన�
యూరియా కొరతపై ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు చెరోమాట మాట్లాడారు. దీంతో, కొరతే లేదంటూ ఇన్నాళ్లుగా ప్రభుత్వం చేసిన్నది తప్పుడు ప్రచారమేనని తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ సాక్షిగా
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన అర్జీలను పరిశీలించి వెంటనే పరిషరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి జిల్లా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్ర�
ఖమ్మం జిల్లా ఖమ్మంరూరల్ మండలంలోని కస్నాతండా గ్రామానికి చెందిన మహిళ సోమవారం విద్యుత్ హైటెన్షన్ వైర్లు తగిలి మృతిచెందింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు స్థానిక విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట మృతదేహంతో
రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో వరంగల్ (మామునూరు) తరువాత ఖమ్మం మార్కెట్టే అతి పెద్దది. ఖమ్మం జిల్లాతోపాటు పొరుగు జిల్లాల రైతులేగాక పక్కనే ఉన్న ఆంధ్రాలోని పలు జిల్లాల రైతులు కూడా తమ పంటలను ఖమ్మం వ్యవసా
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ నాలుగు లేబర్ కోడ్లు దేశంలోని కార్మికులకు ఉరితాళ్లుగా మారుతున్నాయని వివిధ పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఆ
ఇల్లెందు పట్టణంలో పారిశుద్ధ్యం, అభివృద్ధి పనులపై ఇల్లెందు పురపాలక సంఘం ప్రత్యేకాధికారి/స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన శనివారం మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. 100 రోజుల ప్రణా�
ఉమ్మడి ఖమ్మం జిల్లాను వాన వదలడం లేదు. గడిచిన నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. బుధవారం కూడా అత్యధిక మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఫలితంగా అక్కడక్కడా వాగులు పొంగుతున్నాయి. ఎగువన కూడ�