పాల సేకరణ కేంద్రం ఏర్పాటుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని కలెక్టర్ జితేశ్ పాటిల్ అన్నారు. పట్టణంలోని కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం సందర్శించారు. విజయ డెయిరీ ఆధ్వర్యంలో సొసైటీ
నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దిష్ట గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలిసి ఖ
స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చూపాలని, కాంగ్రెస్ను చిత్తు చిత్తుగా ఓడించాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. అందుకోసం స్థానికంగా బలంగా ఉన్
హైదరాబాద్ తరహాలో ఖమ్మంలో ట్రాఫిక్ కష్టాలు పడుతున్నారు వాహనదారులు. ఖమ్మం బైపాస్ రోడ్డులో నిత్యం ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు. గంటల తరబడి రోడ్డుపై నిరీక్షిస్తూ తీవ్ర అవస్థ�
శ్రీదేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చివరి రోజైన గురువారం మహిషాసురమర్దినిగా దర్శనమివ్వనున్నారు. నగరంలోని శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో దసరా ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్�
ఇంట్లో ఆడబిడ్డలందరూ తీరొక్క పూలను ఒక్కచోటకు చేర్చి.. సహజసిద్ధంగా పూసిన పువ్వులకు మరిన్ని రంగులద్ది.. ఒక్కో పువ్వును వరుసలో పేర్చుకుంటూ.. పండుగ విశిష్టను చెప్పుకుంటూ బతుకమ్మలను ఆకట్టుకునే విధంగా తీర్చిద�
స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం సోమవారం విడుదల చేసింది. ఏడాది కాలంగా ఊరించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఎన్నికల నిర్వహణకు సమాయత్తమైంది. ఈ మేరకు ఎంపీటీసీలు, జడ్పీట
స్థానిక సంస్థలకు ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేయడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఖమ్మం, భద్రాద్రి జిల్లా పరిషత్ల చైర్మన్ పదవులకు రిజరేషన్లు కేటాయించడంతో పార్టీలు రంగంలోక�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సోమవారం ఆ�
కొణిజర్ల సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు, కెమెరామెన్ నాగరాజులపై ప్రభుత్వం ఇటీవల
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధి సాంబశివరావు కుటుంబాన్ని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పరామర్శించారు. ఖమ్మంలోని సాంబశివరావ
ఖమ్మం జిల్లాలో ఆదివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. ఉద యం ఉక్కపోతగా ఉండగా మధ్యాహ్నం తరువాత ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో భారీ వర్షం పడింది. పలు చోట్ల ఏకధాటిగా గంటల కొద్దీ కురిసిన వర్షానికి జి�
ఖమ్మం జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావడానికి మిగులు భూ సేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. ఆదివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జ
టీ న్యూస్ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రతినిధితోపాటు కెమెరామెన్, లైవ్ టెక్నీషియన్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఇల్లెందు డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు నల్లబ్జ�
కొణిజర్ల పీఏసీఎస్ వద్ద యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా టీ న్యూస్ ప్రతినిధి సాంబశివరావుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించడం దు�