శ్రీ జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలు తొలగి, సుఖసంతోషాలతో ఉండాలని, ప్రభుత్వానికి శక్తి, సామర్థ్యం కలగాలని ప్రార్థించినట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య �
Bhu Bharati | జూన్ 3 నుంచి 20 వరకు జరిగే భూ భారతి సదస్సులను పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు.
House Arrest | జిల్లాలోని గట్టు మండలం బల్గెర గ్రామంలో దిగంబర స్వామి జాతర సందర్భంగా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర బండలాగుడు పోటీల సందర్భంగా పోలీసులు దౌర్జన్యానికి పాల్పడ్డారు.
Minister Ponguleti | భూభారతి 2025 చట్టం రైతులకు భద్రత కల్పిస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
Gadwala | ఆరుగాలం కష్టపడి అప్పు చేసి పండించిన పంట రైతు కండ్లముందే కాలిపోయింది. పంట చేతికొస్తే కష్టాలు తీరుతాయని నమ్మిన ఆ రైతు కంట్లో చివరికి కన్నీరే మిగిలింది.
Gadwala | కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలు(Government schools) సమస్యలకు నిలయంగా మారాయి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగా మారింది. అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వం పట్టించుకో కపోవడం బడుగుల బిడ్డ �
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి రోడ్డున పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwala) జిల్లా మానవపాడు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
Brutal murder | జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లా ఉండవెల్లి మండల కేంద్రంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు(Brutal murder) గురైన సంఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓ దళారీ చేతిలో రైతులు మోసపోయిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. అలంపూర్కు చెందిన రైతు విజయ్కుమారెడ్డి తన పొలంతోపాటు కౌలుకు తీసుకున్న భూమిలో నిరుడు 40 ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. మార్కెట్�