జోగులాంబ గద్వాల : జిల్లాలో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రక�
జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆర�
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా క�
జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేస్తున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. జాతీయ వన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్దకల్ మండలం మల్లెం ద�
జోగులాంబ గద్వాల : నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి రైతుబీమా సొమ్మును కాజేసిన ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పా�
జోగులాంబ గద్వాల : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం చోట�
జోగులాంబ గద్వాల : రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం కేటీ దొడ్డి మండల పరిధిలో గట్టు ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులను ఆలంపూర్ ఎమ్మెల్యే అ
జోగులాంబ గద్వాల : జిల్లా అభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రెండవ స్థాయి సంఘం గ్రామీణ అభివృద్ధి సమావే�
జోగులాంబ గద్వాల : రాష్ట్ర ప్రభుత్వమే ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ తెలుపడంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నామని జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం జిల్లాలోని బాలభవన్�
జోగులాంబ గద్వాల : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు జిల్లాలో అడుగడుగున స్థానికుల నుంచి నిరసన సెగ తగిలింది. ఈ నెల 15న ఆలంపూర్ జోగులాంబ ఆలయం నుంచి ప్రారంభమైన బండి పాదయాత్రపై ఇప్పటికే ప్రజల నుం�
జోగులాంబ గద్వాల : శివుని అనుగ్రహంతో నియోజకవర్గ ప్రజలు సుఖ, సంతోషాలతో ఉండాలని గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని చె�
సాయికుమార్గౌడ్.. నిన్నటి మొన్నటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ స్కూల్లో అతడు పాడిన *జ్ఞానీకేమెరుక* పాటను మంత్రి కేటీఆర్ ట్వీట్ చేయగా ఒక్కసారి ఫేమస్ అయిపోయాడు. ఆ బాలుడి గొంతులోని జీరతనం అందరినీ క�
జోగులాంబ గద్వాల : దళితబంధు అమలులో గద్వాల నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలుపుతానని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి అన్నారు. గద్వాలలోని కేసీఆర్ స్టడీ సర్కిల్ సమావేశం హాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్�