Minister Jupalli Krishna Rao | ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) తెలిపారు. జోగుళాంబ గద్వాల ఐడీవోసీ కార్యాలయ సమావ
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో విడాకుల కేసు విషయంలో ఉద్వేగ సంఘటన చోటుచేసుకున్నది. నిజాయితీగా తప్పును ఒప్పుకొని భార్య కాళ్లకు మొక్కి భర్త భావ�
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన చోటుకు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వాపస్ వస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సదుపాయం లేకపోవడంతో
బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను
డెలివరీల్లో జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పీహెచ్సీ రికార్డు సృష్టించింది. మంగళవారం ఉదయం 8 నుంచి బుధవారం ఉదయం 8 వరకు (24 గంటల్లో) ఈ పీహెచ్సీలో 8 కాన్పులు జరిగాయి. డాక్టర్ హేమ మానస పర్యవేక్షణలో అందరికీ సాధారణ �
CM KCR | ధరణి వెబ్పోస్టల్ ఉంది కాబట్టే రాబంధులు, పైరవీకారులు లేరని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో ముఖ్యమంత్రి సోమవారం పర్యటించారు. పర్యటలో భాగంగా మొదట మొద�
CM KCR | జోగులాంబ గద్వాల కలెక్టరేట్ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం ప్రారంభించారు. తొలుత పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం.. అనంతరం పూజా కార్యక్రమాల్లో పాల్గొని శిలాఫలకాన్ని ఆవిష్కరించార
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఉండే వీఆర్వోలు వారికి కేటాయించిన ప్రభుత్వ శాఖలో మంగళవారం మధ్యాహ్నం వరకు విధుల్లో చేరాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష ఆదేశించారు. సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జి ఓ 121 ప్రక�
జోగులాంబ గద్వాల : ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించి నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. బుధవారం గట్టు మండలంలోని తప్పెట్ల మోరుసు, గొర్లఖాన్ దొడ్డి , ఆర�
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఎనిమిదో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశిత లక్ష్యాల కంటే ఎక్కువగా మొక్కలు నాటి సంరక్షించాలని సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్ఘీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా క�
జోగులంబ గద్వాల : పట్టాదారు పాస్ బుక్ కోసం రూ.7,500 లంచం తీసుకుంటూ సీనియర్ అసిస్టెంట్ సాయిబాబా ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ శ్రీకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉండవెళ్లి మండల కేంద్రంలోని తహసీల�
జోగులాంబ గద్వాల : జిల్లాలో ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించే ఉద్దేశంతో ఆయిల్ పామ్ మొక్కలు సాగు చేస్తున్నట్లు జెడ్పీ చైర్ పర్సన్ సరిత అన్నారు. జాతీయ వన దినోత్సవం సందర్భంగా శుక్రవారం మల్దకల్ మండలం మల్లెం ద�
జోగులాంబ గద్వాల : నకిలీ మరణ ధ్రువపత్రాలను సృష్టించి రైతుబీమా సొమ్మును కాజేసిన ఇద్దరు నిందితులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ. 5లక్షలు రికవరీ చేశారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పా�
జోగులాంబ గద్వాల : జిల్లా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు, బైక్ ఎదురెదురుగా ఢీ కొన్న ఘటనలో తండ్రి, కూతురు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన గద్వాల మండలం అనంతపురం గ్రామ స్టేజీ సమీపంలో గురువారం చోట�