భూమి సమస్యను పరిష్కరించాలని ఐదుగురు బాధితులు తాసీల్దార్పై పెట్రోలు చల్లి.. తమపైనా పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. బుధవారం జరిగిన ఈ భయానక ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ తాసీల్దార్ కార్యాలయం
Road accident | జోగులాంబ గద్వాల(Jogulamba Gadwala) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్న(Bike collided) ప్రమాదంలో ఒకరు మృతి(Man died,) చెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వర.. గురు సాక్షాత్ పరబ్రహ్మ.. త స్మయ్.. శ్రీగురవే నమః అనే మాటలకు సమాజంలో ఎంతో విలువ, గౌరవం ఉన్నది. అయితే కొందరు గురువుల వల్ల ఆ మాటలకు సమాజంలో అర్థం లేకుండా పోతున్నది.
భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టరేట్లో పురుగుల మందు డబ్బాతో బాధిత మహిళ హల్చల్ చేసిన ఘటన సోమవారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన గోకారిబీకి 416
Jogulamba Gadwala | రెవెన్యూ అధికారులు తన భూమిని ప్రభుత్వ భూమిగా రికార్డులో ఎక్కించారని, దాని తొలగించాలని కోరుతూ ఓ మహిళ పురుగుల మందు డబ్బాతో కలెక్టరేట్లో హల్చచేసింది.
Food poisoning | ఫుడ్ పాయిజన్తో(Food poisoning) 13 మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన గద్వాల మండల పరిధిలోని రేకులపల్లి(Rekulapally) ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో(Government School) చోటుచేసుకుంది.
జిల్లాలో విద్యా, వైద్యం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరమున్నదని జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో నూతన క లెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మా ట్లాడార
రైతులు చీరలను పలు రకాలుగా వినియోగించుకుంటున్నా రు. ఈ క్రమంలో బాతుల రక్షణ కోసం చీరలను ఏర్పాటు చేశారు. చలికాలం కావడంతోపాటు వన్యప్రాణుల నుంచి కా పాడేందుకుగానూ చీరలను చుట్టూ వలలాగా కట్టారు.
Minister Jupalli Krishna Rao | ప్రజలకు మెరుగైన పాలన అందిస్తామని, అవినీతికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupalli Krishna Rao) తెలిపారు. జోగుళాంబ గద్వాల ఐడీవోసీ కార్యాలయ సమావ
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కోర్టు ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్అదాలత్లో విడాకుల కేసు విషయంలో ఉద్వేగ సంఘటన చోటుచేసుకున్నది. నిజాయితీగా తప్పును ఒప్పుకొని భార్య కాళ్లకు మొక్కి భర్త భావ�
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఊర్లో ఉపాధి లేక ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన చోటుకు ఇతర రాష్ర్టాల నుంచి వలసలు వాపస్ వస్తున్నాయి. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా జోగుళాంబ గద్వాల జిల్లాలో సాగునీటి సదుపాయం లేకపోవడంతో
బీఆర్ఎస్ సర్కారు విద్యకు పెద్దపీట వేస్తున్నది. ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’తో అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, తాగునీరు వంటి 12 రకాల మౌలిక సదుపాయాలను