MP DK Aruna | తెలంగాణ స్పీకర్ ఇచ్చిన తీర్పు ప్రకారం గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కండువా కప్పుకుని ఎన్నికల్లో తిరగాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.
Telangana | ‘నువ్వు చెప్పేది నేను వినను.. నేను చెప్పిందే వినాలి.. విజయ్ గాని.. ప్రకాశ్ గాని.. వాళ్ల బండ్లు గాని కనిపిస్తే మా వాళ్లు వచ్చి గు.. పగులగొడ్తరు’ అని జాతీయ రహదారి కాంట్రాక్టర్ను కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్య�
Collector Santosh | జోగులాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఈ సందర్భంగా ఆయా పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరుగుతున్న తీరును కలెక్టర్ బీఎం సంతోష్ వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవే
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లాలో విషాదం నెలకొంది. ఈ చదువు చదవలేకపోతున్నానని నోట్ రాసి గురుకుల కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే ప్రేమ వేధింపులతోనే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లిద
నిద్రపోతున్న భర్తపై వేడి నూనె పోయడంతో తీవ్రంగా గాయపడ్డ అతడు చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా లో చోటుచేసుకున్నది. గద్వాల సీఐ శ్రీను కథ నం ప్రకారం.. మల్దకల్ మండలం మల్లెందొడ్డికి చెంద
ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇల్లు మంజూ రు కాగా అధికారులు, బ్రోకర్లు కు మ్మక్కై సదరు లబ్ధిదారుడి బిల్లు కా జేశారు. ప్రస్తుతం ఇందిరమ్మ ఇల్లు కోసం సదరు రైతు దరఖాస్తు చేసుకోగా ఈ విషయం జోగుళాంబ గ ద్వాల జిల్లాలో
CMR Paddy Seeds | కిమిడి స్వామి రైస్ మిల్లు కేసు వ్యవహరం జోగులాంబ గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించిన విషయం విదితమే. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేపుతోంది.
గ్రంథాలయాలు విజ్ఞాన బండాగారాలు అంటారు.. అక్కడికి వెళితే పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి అవసరమైన పుస్తకాలు, మెటీరియల్ ల భిస్తుందని అందరూ భావిస్తారు. కానీ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం వారి అవసర
జోగులాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు పడింది. మల్దకల్ మండలంలోని విఠలాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి తిరుమలేశు, గట్టు మండలంలోని బోయలగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీ�
జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలానికి నీతి ఆయోగ్ గుర్తింపు దక్కింది. నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో జరిగిన సంపూర్ణత అభియాన్లో మూడు కీలక సూచికలపై వంద శాతం ప్రదర్శనతో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందింది.
జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలంలో కలెక్టరేట్కు వెళ్లకుండా రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గురువారం ఉదయం సీడ్ ఆర్గనైజర్లు, కంపెనీ ప్రతినిధులు, రైతులతో జిల్లా అధికారులు కలెక్టరేట్లో ఏ�
Gadwala | ‘సామాన్యులకు అండగా ఉంటాం.. ఫ్రెండ్లీగా ఉంటాం.. వారికి న్యాయం చేయడమే మా విద్యుక్త ధర్మం’ లాంటి మాటలు పోలీసుల నోటి వెంట తరచూ వింటూ ఉంటాం. కానీ స్టేషను మెట్లు ఎక్కాలంటే సామాన్యులకే కాదు, విద్యావంతులకు కూడ�