గద్వాల రైల్వే స్టేషన్ ఏర్పడి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గద్వాల రైల్వేస్టేషన్ పనులు పూర్తి చేసి శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించుకుందామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Politehnic Students | రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘శక్తి’ స్కీమ్, జీవో-97ను వెంటనే రద్దు చేయాలని గద్వాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
డాక్టర్ ప్రియాంక భౌతికకాయానికి కుటుంబీకులు, బంధువులు, స్థానికులు కన్నీటితో నివాళులర్పించారు. ఏపీలోని రాజమండ్రి వద్ద ప్రమాదానికి గురై వారం రోజులు దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. సోమవార
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురుస్తుండటంతో ఆరుతడి పంటలు సాగు చేయాలని జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్భాషా షేక్ రైతులకు సూచించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జూరాలకు ఎగువన నుంచి వరద వ�
Protests | బైపీసీ సెకండియర్ విద్యార్థి మృతి కి కారణమైన లెక్చరర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని కంప్యూటర్ గది పెచ్చులూడి కంప్యూటర్ ధ్వంసమైంది. గురువారం ఈ -పంచాయతీ ఆపరేటర్ కార్యాలయంలోని గది పైకప్పు రాలి పడడంతో కంప్యూటర్, మానిటర�
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్ల ఇసుక రీచ్ వద్ద ఆంధ్రానేతలు బీభత్సం సృష్టించారు. తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ఆంధ్రాప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇసుక తరలించేందుకు టీజీ ఎండీసీ నుంచి �
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ