Protests | బైపీసీ సెకండియర్ విద్యార్థి మృతి కి కారణమైన లెక్చరర్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి.
జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలోని కంప్యూటర్ గది పెచ్చులూడి కంప్యూటర్ ధ్వంసమైంది. గురువారం ఈ -పంచాయతీ ఆపరేటర్ కార్యాలయంలోని గది పైకప్పు రాలి పడడంతో కంప్యూటర్, మానిటర�
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం తుమ్మిళ్ల ఇసుక రీచ్ వద్ద ఆంధ్రానేతలు బీభత్సం సృష్టించారు. తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుంచి ఆంధ్రాప్రాంతానికి చెందిన కొందరు వ్యక్తులు ఇసుక తరలించేందుకు టీజీ ఎండీసీ నుంచి �
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ
Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందూ ఓ యువతి మృతిచెందడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం వల్లే యువతి ప్రాణాలు కోల్పోయిందని శనివారం రాత్రి యు�
Gadwal District | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలోని గద్వాల నియోజకవర్గంలోని ప్రాజెక్టుల సందర్శన నిరాశపరిచిందని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ బాసు హనుమంతు నాయుడు ఆరోపించారు.
Anjaneya Goud : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావులపై దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చై�