Road Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని మండలాలలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ
ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోశ్ (BM Prakash) అన్నారు. ఇందులో భాగంగా తక్కువ ఖర్చుతో కచ్చితమైన రోగ నిర్ధారణకు ఉపయోగపడే సీటీ స్�
జోగులాంబ గద్వాల జిల్లా కోదండపురంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఇద్దరు మృతిచెందారు. మానవపాడు మండలం జల్లాపురం గ్రామానికి చెందిన బాష, ఎలీషా అనే ఇద్దరు వ్యక్తులు బైక్పై హైదరాబాద్ వైపు వెళ్తున్నారు.
Waddepally | సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. మండల కేంద్రం శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయనను పెద్ద ధన్వాడ రైతులు కలిశారు.
అంతర్ రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్నాయి. శనివారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలపళ్ల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు జరి�
జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో పొట్టేళ్ల పొట్లాట పోరు (Sheep Fighting) పోటా.. పోటీగా సాగింది. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పొట్లాట పోటీలు నిర్వహించార�
Sand Mafia | ఎర్రవల్లి వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు గృహ నిర్మాణ సంస్థ విస్తరించడం దానికి తోడు బిల్డర్స్ అధిక డబ్బులు వెచ్చించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేయడం ఇదే అదునుగా భావించిన టిప్పర్ యజమానులు భారీ మొత్తంలో �
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు (Srinivasa Rao) హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, క్రయ
ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే కోళ్ల ల�
Niranjan Reddy | రైతులు తెచ్చిన పల్లీలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) డిమాండ్ చేశారు.