Waddepally | సాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తానని మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ రైతులకు హామీ ఇచ్చారు. మండల కేంద్రం శాంతినగర్లోని పార్టీ కార్యాలయంలో ఆయనను పెద్ద ధన్వాడ రైతులు కలిశారు.
అంతర్ రాష్ట్ర పశుబల ప్రదర్శన పోటీలు ఉల్లాసంగా.. ఉత్సాహంగా జరుగుతున్నాయి. శనివారం పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో పాలపళ్ల విభాగం పశుబల ప్రదర్శన పోటీలు జరి�
జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో పొట్టేళ్ల పొట్లాట పోరు (Sheep Fighting) పోటా.. పోటీగా సాగింది. పట్టణంలోని తిక్కవీరేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన అంతర్రాష్ట్ర పొట్టేళ్ల పొట్లాట పోటీలు నిర్వహించార�
Sand Mafia | ఎర్రవల్లి వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు గృహ నిర్మాణ సంస్థ విస్తరించడం దానికి తోడు బిల్డర్స్ అధిక డబ్బులు వెచ్చించి టిప్పర్ ఇసుక కొనుగోలు చేయడం ఇదే అదునుగా భావించిన టిప్పర్ యజమానులు భారీ మొత్తంలో �
ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక అక్రమ రవాణా చేసినా, డంపింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు (Srinivasa Rao) హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలింపు, క్రయ
ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ఫ్లూ (Bird Flu) కలకలం సృష్టిస్తున్నది. రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృతిచెందుతున్నాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం ఏపీ నుంచి వచ్చే కోళ్ల ల�
Niranjan Reddy | రైతులు తెచ్చిన పల్లీలను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేయాలని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(Niranjan Reddy) డిమాండ్ చేశారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మైనర్ బాలికలపై వేధింపులు పెరిగాయి. సినిమాలు, సోషల్ మీడియా ప్రభావంతో దానిని అనుసరిస్తూ యువకులు తప్పుదోవ పడుతున్నారు. దీంతో గద్వాల నియోజకవర్గంలో అమ్మాయిలు, బాలికలు బయట తిరగాలన�
Telangana | జోగుళాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపురం శివారులో హైవే-44పై ఆర్టీఏ చెక్పోస్టు వద్ద ఏర్పాటు చేసిన బారికేడ్లపై కొత్త తెలంగాణ అధికారిక చిహ్నం ప్రత్యక్షమైంది.
‘విధి రాతకు ఎవరూ అడ్డుపడలేరు’ అన్న పెద్దల మాటకు జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన సాక్ష్యంగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బుధవారం తెల్లవారుజామున భర్త చనిపోయిన మూడు గంటలకే మగబిడ్డకు జన్�
జోగుళాంబ గద్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన జములమ్మ ఖాళీ స్థలంలో బండలు పాతడంతో తన ఇంటికెళ్లే దారి మూసుకుపోయిందని బాధితుడు బ్యాగరి నాగప్ప తెలిపాడు.