జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు పోలీసులు బేడీలు వేయడం దుర్మార్గమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో రైతు వ్యతిరేక పాలన కొనసాగుతున్నదని పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ఆరోపించారు. పెద్ద ధన్వాడ గ్రామంలో ఏర్పాటు చేయ తలపెట్టిన ఇథనాల్ ప్యాక్టరీ, రైతుల ఉద్యమాలు వారిపై దాడుల ఘ�
KTR | జోగులాంబ గద్వాల జిల్లా పెద్ద ధన్వాడలో ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా పోరాడిన రైతుల చేతులకు సీఎం రేవంత్ రెడ్డి బేడీలు వేయడం అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిప�
Jogulamba Gadwal | అక్రమంగా అరెస్టు చేసిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ , ప్రధాన కార్యదర్శి నారాయణరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎండి సుభాన్లను వెంటనే విడుదల చేయాలి అని తెలంగాణ ప్రజా ఫ్రంట్ ర�
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు సురక్షితంగా ఉండే విధంగా అవసరమైన మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి అనితా రామచంద్రన్ అధికారులను ఆద�
Jogulamba Gadwal | జిల్లాలో సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు
హైదరాబాద్, జూన్ 5 (నమస్తేతెలంగాణ) జోగులాంబ గద్వాల జిల్లాలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ (Pedda Dhanwada) గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పర్రిశమ(Ethanol Factory)ను వెంటనే ఉపసంహరించు కోవాలనితెలంగాణ రైతు సంఘం ర్రాష�
Rajolu | జోగులాంబ గద్వాల జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. రాజోలు మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చేపట్టారు. గుట్టుచప్పుడు కాకుండా పనులు
అలంపూర్ నియోజకవర్గ రాజోలి మండలంలో పెద్దదనివాడ గ్రామంలో పచ్చని పొలాల్లో ఇథనాల్ ఫ్యాక్టరీ చిచ్చు రేగింది. కంపెనీ పనులు మళ్లీ మొదలైన సందర్భంలో రైతులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.
Collector Santosh | జిల్లాలో వరిధాన్యం కొనుగోలు చేసిన వెంటనే మిల్లులకు తరలించాలని, వర్షాల నుంచి ధాన్యం తడవకుండా టార్పలిన్లతో భద్రపరచాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అధికారులను ఆదేశించారు.
Jogulamba Gadwal | జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తా పదో బెటాలియన్ గేట్ ఎదురుగా రెండు కార్లు ఢీకొట్టుకున్నాయి. అయితే, జాతీయ రహదారిపైనే వాహనాలను నిలిపివేసి ఇద్దరు డ్రైవర్లు వాగ్వాదానికి దిగారు.
Road Accident | జోగులాంబ గద్వాల జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఎర్రవల్లి మండలం లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
జోగులాంబ గద్వాల జిల్లాలోని అన్ని మండలాలలో కేటాయించిన ఇందిరమ్మ ఇండ్లలో జరిగిన అవినీతిపై విజిలెన్స్ విచారణ జరిపించాలని, లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కురువ విజయ