ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించ లేక శనివారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు జాదవ్ దేవ్రావు బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకోగా.. ఆదివా�
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న సూచించారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రైతు భరోసా ఎకరాకు రూ.15 వేలు ఇవ్వాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. శనివారం ఆయన రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలోని భోర�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులు, ప్రజలను మరోసారి మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు.
Jogu Ramanna | ఏడాది పాలన పూర్తయినా సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, ఆశా వరర్ల సమస్యలను సీఎం రేవంత్రెడ్డి పట్టించుకున్న పాపాన పోవడంలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామ దేవతలు పాడి పంటలు, సుఖశాంతులు ఇస్తాయని, వారిని మరవద్దని ఎమ్మెల్యే అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం భీంపూర్ మండల శివారులో గల బద్ది పోచమ్మను దర్శించుకున్నారు.
ఆరు గ్యారెంటీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఆదిలాబాద్లో ప్రైవేట్ కేసు పెడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
పత్తి ధరల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఏ మాత్రం అవగాహన లేదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తాను మంగళవారం �
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో తొలి పది స్థానాల్లో కూడాలేని స్థితి నుంచి ఇవ్వాళ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా
బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించి
ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి పత్తి చాలా నాణ్యమైనదని
‘బూటకపు హామీలతో అన్నదాతలను, సామాన్య ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆద�
సీఎం రేవంత్రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని పోలీసులకు మాజీ మం త్రి జోగు రామన్న ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను దసరా పండుగ లోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ �