పత్తి ధరల విషయంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు ఏ మాత్రం అవగాహన లేదని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. బుధవారం బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. తాను మంగళవారం �
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన సమయంలో బియ్యం ఉత్పత్తిలో దేశంలో తొలి పది స్థానాల్లో కూడాలేని స్థితి నుంచి ఇవ్వాళ నంబర్ 1 స్థానానికి చేరుకోవడం గర్వంగా ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారా
బూటకపు హామీలతో ప్రజలను మోసం చేసిన సీఎం రేవంత్రెడ్డిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలంను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ప్రభుత్వం పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో నిర్వహించి
ఆదిలాబాద్ జిల్లాలో పండే పత్తికి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ ధర చెల్లించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. గురువారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇక్కడి పత్తి చాలా నాణ్యమైనదని
‘బూటకపు హామీలతో అన్నదాతలను, సామాన్య ప్రజానీకాన్ని మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు. ఆద�
సీఎం రేవంత్రెడ్డి రూ.2 లక్షల రుణమాఫీ విషయంలో రైతులను ఆందోళనకు గురిచేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చ ర్యలు తీసుకోవాలని పోలీసులకు మాజీ మం త్రి జోగు రామన్న ఫిర్యాదు చేశారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రూ.2 లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలను దసరా పండుగ లోగా పూర్తిస్థాయిలో అమలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ �
Jogu Ramanna | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి(CM Revanth Reddy) రూ.2 లక్షల రుణమాఫీ(Loan waiver) విషయంలో అబద్ధాలు మాట్లాడుతూ రైతులను ఆందోళనకు గురి చేస్తున్నారని, ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) పోలీసులక�
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా కురుసున్న వర్షాల కారణంగా తీవ్ర నష్టం సంభవించింది. వాగులు పొంగి ప్రవహించడంతో రహదారులు దెబ్బతిన్నాయి. పెన్గంగా నదీ పరీవాహక ప్రాంతాల్లోని పంటలు నీటమునిగాయి.
ప్రజలను మోసం చేయడంలో కాం గ్రెస్, బీజేపీలు తోడుదొంగలని మాజీ మం త్రి జోగు రామన్న మండిపడ్డారు. మంగళవారం బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు.
ఆదిలాబాద్ జిల్లాలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికెన్గున్యా, విష జ్వరాలతో మరణాలు సంభవిస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్నారని, కానీ వారిపై ప్రభుత్వం నాన్ బెయిలెబుల్ కేసులు పెట్టడం సరికాదని మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చక మోసం చేయాలని చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగ�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మాజీ ఎమ్మెల్యే ఆ త్రం సక్కు, రైతులు, గులాబీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ధర్నా నిర�