పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం నెలకుందని, అభద్రతాభావంతో ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
Jogu Ramanna | తాము అధికారంలో ఉన్న సమయంలో అన్నదాతలు ఏండ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను దూరం చేసి వారిని అక్కున చేర్చుకున్నామని బీఆర్ఎస్ నేత జోగురామన్న తెలిపారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన �
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ జన్మదినం సందర్భంగా శనివారం ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొన్నది. బాపు పుట్టిన రోజు సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు కేక
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఓటమి కాదని, కాంగ్రెస్ పార్టీ అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఐటీ టవర్కు రూ.40 కోట్లు మంజూరు చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందని, ఇందుకోసం మాజీ మంత్రి జోగు రామన్న ప్రత్యేక కృషి చేశారని మున్సిపల్ చైర్మన్ జోగు ప్�
Jogu Ramanna | ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్ర(Opposition role)ను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. బుధవారం �
కరెంట్ కావాల్నా..? కాంగ్రెస్ కావాల్నా..?, రైతుబంధు కావాల్నా.? రాబంధు కావాల్నా.?, ఏది కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం బోథ్ నియోజకవర్గం అభ్యర్థి అనిల్ జాదవ్, ఆదిలాబ�
CM KCR | మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీలపారేసినట్లేనని.. కాంగ్రెస్కు వేయడం కూడా ఇంకా వేస్టేనన్నారు. ఆదిలాబాద్లో జరిగిన బీఆర్ఎస్ ప్ర�
CM KCR | మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు. కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే పరిస్థితి అట్లనే ఉంటదని సీఎం అన్నారు. ఆదిలాబాద్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలు సీఎం కేస�
CM KCR | రైతుబంధు కావాల్నా.. రాబంధు కావాల్నా.. ఏదో కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సూచించారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నా
CM KCR | ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామని.. పార్టీల చరిత్రను చూసి ఎన్నికల్లో ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన
ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రచారం ఊపందుకున్నది. అభ్యర్థులు సభలు, సమావేశాలు, రోడ్షోలతో బిజీగా మారగా, గులాబీ సైన్యం మాత్రం గెలుపే ధ్యేయంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నది.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. రెండు జిల్లాల్లోని ఐదు నియోజకవర్గాల్లో ప్రతి గ్రామానికి అభ్యర్థులు వెళ్తున్నారు.