ఆదిలాబాద్ జిల్లావాసుల చిరకాల ఆకాంక్ష అయినటు వంటి సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను పునరుద్ధరించాల్సిందే అని, ప్రాణం ఉన్నంత వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల�
ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ(సీసీఐ) విషయంలో బీజేపీ ఎంపీ నగేశ్, స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్లు తమ వైఖరిని స్పష్టం చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న డిమాండ్ చేశారు. బీజేపీ ప్�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ మున్నూరుకాపులను గుర్తించి, రెండుసార్లు మంత్రివర్గంలోకి తీసుకున్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం తగిన ప్రాధాన్యత ఇవ్వడంలేదని మున్నూరుకాపు సంఘం నేతలు తీవ్రఅసం�
Ex-minister Jogu Ramanna | క్రీడలతో మానసిక, శారీరక ధృడత్వం పెరుగుతుందని, క్రీడల్లో వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత లక్ష్యాలను సాధించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న క్రీడాకారులకు సూచించ�
Jogu Ramanna | మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) ఇవాళ ఆదిలాబాద్ రూరల్ మండలంలో పలు కుటుంబాలను జోగు రామన్న పరామర్శించారు. ఆటో బోల్తా పడి గాయాల పాలైన బార్కుంటి కుమార్తోపాటు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు(కేసీఆర్) పుట్టిన రోజు వేడుకలను సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పండుగలా నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్ర సాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జైనథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గిమ్మ గ్రామంలో దత్త మందిరాన్ని దర్శించ
Jogu Ramanna | సీసీఐ పత్తి కొనుగోళ్లలో గతంలో ఎన్నడూ లేని విధంగా అవినీతి జరగడం దారుణమని మాజీమంత్రి జోగురామన్న ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
Jogu Ramanna | తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత ఆధ్యాత్మిక భావలు కలిగిన వ్యక్తి కేసీఆర్ సీఎం అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు జోగు రామన్న అన్నారు . కేసీఆర్ విధంగా యాగాలు, యజ్ఞలు చేసి రాష్ట్రానికి సాధించడమ�
ఆదివాసీల ఆరాధ్యదైవం నాగోబాను మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చిన ఆయన ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. నాగోబాకు మొక్కులు చెల్లించుకున్నారు.
అవార్డులు అనేవి పార్టీలకు సంబంధించినవి కావని, వారి గౌరవానికి, సృజనాత్మకతకు గుర్తింపుగా ఇచ్చేవని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్ల�
నిన్నటి దాకా దేశానికే అన్నపూర్ణగా మారామంటూ సగర్వంగా చాటుకున్న తెలంగాణ అన్నదాత నేడు దుఃఖిస్తున్నాడు. కేసీఆర్ హయాంలో ప్రతి సీజన్లో ఠంచన్గా అందిన రైతుబంధు నిలిచిపోవడం, తాము ఆశించినవిధంగా రూ.2 లక్షల రుణ�
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలపై ఏర్పాటైన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలిసారి బుధవారం భేటీ కానున్నది. హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కమిటీ చైర్మన్, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి నివాసంలో మధ�