ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసుకున్న రెడ్డి సంఘ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్�
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగు రామన్న గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని, స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు�
సనాతన హిందూ ధర్మ ప్రాశస్త్యాన్ని భావి తరాలకు తెలియ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒకరిపై ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. భోరజ్ మండలంలోని సిర్సన్న గ్రామంలో నూతనంగా నిర్మించిన రేణుక మాత ఆలయ విగ్రహ ప్రతిష్
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కారు హయంలో రాష్టంలో ఆలయాల నిర్మాణాలను పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసిన అభివృద్ధికి కృషి చేసిందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమయినట్లు మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న తెలిపారు.
భూ భారతి పేరిట పర్యటిస్తున్న మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, సీతకలు రైతులకు చేసింది ఏమీ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి జోగు రా
బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో జోగు రామన్న స్వయంగా పెయింటింగ్ వేసి సభ విజయవంతం చేయాలని ప్రచారం చ
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఆదిలాబాద్ జిల్లా గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. వరంగల్ సభకు భారీ సంఖ్యలో వెళ్లడానికి నాయకులు, కార్యకర్తలు సిద్ధమవుతున్నాయి.
బాబూ జగ్జీవన్ రామ్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒకరి ఆలోచనలో మార్పు రావాలని, ఆయన ఆశయ సిద్ధాంతాలు ప్రేరణగా తీసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
సీసీఐ పరిశ్రమ పునః ప్రారంభమైతే జిల్లా ముఖ చిత్రం మారనుందని, ఫ్యాక్టరీ పునరుద్ధరణకు ఎన్ని పోరాటాలైనా చేస్తామని మాజీ మం త్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నా రు.
బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్లకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హితువు పిలికారు.