ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తి మా జీమంత్రి జోగు రామన్న అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శుక్రవారం ఆదిలాబాద్లో మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య�
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత అడ్డిభోజ రెడ్డి నీకు లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఆత్మగౌర వం కోసం నిరంతరం అవిశ్రాంతిగా పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం జయశంకర్14వ వర్ధంతి కార్యక్రమాన్ని పురసరించుకుని ఆదిలాబాద్ పట్ట�
ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు.
Jogu Ramanna | సీఎం రేవంత్ రెడ్డి పై కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ త్వరలో పోలీస్స్టేషన్ల ముట్టడికి బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులకు మేలు చేయడానికి ప్రారంభించిన పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి �
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుతో గురువారం ఆరుగురు కూలీలు మృత్యువాత పడ్డారు. చేనులో పనిచేనులో పనిచేస్తుండగా.. ఒక్కసారి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాదిగూడ మండలంలో నలుగురు, బేల మండలంలో �
రైతుల సమస్యలు పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని మాజీ మంత్రి జోగు రామన్న ధ్వజమెత్తారు. మంగళవారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆదిలాబాద్ పట్టణంలోని న్యూ హౌసింగ్ బోర్డులో నూతనంగా ఏర్పాటు చేసుకున్న రెడ్డి సంఘ నూతన భవన ప్రారంభోత్సవం కార్యక్రమానికి మాజీ మంత్రి జోగు రామన్న, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రత్�
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రామకృష్ణారావును మాజీ మంత్రి జోగు రామన్న గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఆయనను శాలువాతో సన్మానించారు.
రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత కారణంగా పత్తి రైతులు నిలువునా మోసపోయారని, స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు డీలర్లతో ఒప్పందం కుదుర్చుకుని రైతులకు కుచ్చుటోపీ పెట్టారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు�