భారీ వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జోగు రామన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఆదిలాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్�
సీఎం రేవంత్ రెడ్డి ప్రవర్తన ఏమాత్రం బాగలేదని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. మంగళవారం తెలంగాణభవన్లో జరిగిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ఎక్కడికి వ
వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హెచ్చరించారు.
దేశాన్ని దీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీయే బీసీ వర్గాలకు తీరని ద్రోహం చేసిందని శాసనమండలిలో బీఆర్ఎస్ ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య
ప్రజా సమస్యలపై నిరంతరం కృషి చేస్తూ ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన వ్యక్తి మా జీమంత్రి జోగు రామన్న అని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ కొనియాడారు. శుక్రవారం ఆదిలాబాద్లో మాజీమంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య�
ప్రభుత్వ విద్యా సంస్థల్లో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యతోపాటు వసతులు కల్పించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు.
అదిలాబాద్ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత జోగు రామన్న గురించి మాట్లాడే అర్హత అడ్డిభోజ రెడ్డి నీకు లేదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఆత్మగౌర వం కోసం నిరంతరం అవిశ్రాంతిగా పోరాటం చేసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం జయశంకర్14వ వర్ధంతి కార్యక్రమాన్ని పురసరించుకుని ఆదిలాబాద్ పట్ట�
ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు.
Jogu Ramanna | సీఎం రేవంత్ రెడ్డి పై కేసులు నమోదు చేయకపోవడాన్ని నిరసిస్తూ త్వరలో పోలీస్స్టేషన్ల ముట్టడికి బీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో ప్రజలు, విద్యార్థులకు మేలు చేయడానికి ప్రారంభించిన పనులు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయని, వాటి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి �