Adilabad | ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్నను హౌస్ అరెస్టు చేశారు.
పంటలకు కేంద్రం మద్దతు ధర ప్రకటించినా కొనుగోలు నిబంధనల కారణంగా రైతులు తమ పంటలను అమ్ముకోలేని పరిస్థితులు దాపురించాయని మాజీ మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి, వ్యవసాయశాఖ మంత్రి త�
ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
రంగు మారిన సోయాను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ సోమవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
Jogu Ramanna | కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల గురించి పట్టింపు లేదని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు రైతుల సమస్యలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి బాటలోనే బీజేపీ ఎ�
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల సమస్యలు పరిష్కరించాలంటూ శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వరుసగా రెండోరోజు ఆందోళనలు కొనసాగాయి. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకుల�
Jogu Ramanna | మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు జోగు రామన్న ఆధ్వర్యంలో ఇవాళ ఆందోళన నిర్వహించారు. రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ ఎంపీ, ఎమ్మెల్యే నివాసాల ముట్టడికి ప్రయత్నించ
ఆరు గ్యారెంటీలపై ఉదయం 6 గంటలకే సంతకం చేస్తానని మాట తప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోసంపై ప్రజలు మేల్కొని నిలదీయాలని మాజీమంత్రి జోగు రామన్న డప్పుకొట్టి దండోరా వేస్తూ ప్రచారం చేశారు.
ఆదిలాబాద్లో విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎ�
మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీ�
ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలని, సమస్యలు పట్టించుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. సోమవారం ఆదిలాబాద్ �
రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ల సమస్యల �
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకులు కదం తొక్కారు. పత్తి కొనుగోళ్లలో రోజుకో తీరుగా వ్యవహరిస్తుండటంతో బుధవారం ఆదిలాబాద్ బీజేపీ పార్లమెంట