Jeevan Reddy : జగిత్యాల కాంగ్రెస్లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. కొన్ని రోజులుగా అసంతృప్తితో రగిలిపోతున్న సీనియర్ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) పార్టీని వీడే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం.
Jeevan Reddy | కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి రైతులతో కలిసి నిరసన తెలిపారు. మార్కెఫెడ్ ద్వారా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆధ్
jeevan reddy | కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి పార్టీ మారే అవకాశాలున్నాయంటూ ఇప్పటికే వార్తలు ఊపందుకున్నాయి. తాజాగా జీవన్ రెడ్డి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్గా మారాయి.
ఆదిలాబాద్ కు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు ఆర్మూర్ పట్టణంలోని హైవే వద్ద బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పలువురు నాయకులు మంగళవారం ఘన�
క్యాతనపల్లిలో అధికార మదం తో కాంగ్రెస్ నేతలు సాగించిన దౌర్జన్యాలను అడ్డకున్నందుకు మాజీ ఎమ్మెల్యే, దళిత నాయకుడు బాల్క సుమన్ను అరెస్టు చేసి జైలులో నిర్బంధించడాన్ని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డ�
Jeevan Reddy | కాంగ్రెస్ పరిణామాలు, పార్టీ వ్యవహారశైలి చూస్తుంటే అసలు పార్టీలో ఉండుడా? పోవుడా? అనిపిస్తున్నదంటూ ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు.
Jagtial | జగిత్యాల మున్సిపాలిటీ చైర్పర్సన్ ఎన్నికపై పీఠముడి చిక్కు వీడలేదు. పదవిపై మాజీ మంత్రి జీవన్రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ పట్టు వీడలేదు. దీంతో పంచాయితీ హైదరాబాద్ పార్టీ అధిష్ఠానం వద్దకు చేరింది.
Jeevan Reddy | జగిత్యాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఎన్నికల్లో తన వర్గానికి సీట్లు కేటాయించకుండా పక్కకు పెట్టడంపై ఆయన
కాంగ్రెస్లో మున్సిపల్ ఎన్నికలు చిచ్చు రాజేశాయి. అంతర్గత కుమ్ములాటలకు దారి తీశాయి. పార్టీలో టికెట్ల కేటాయింపు, బీఫామ్ల అందజేతలో తీవ్ర గందరగోళం నెలకొన్నది.
పార్టీ ఫిరాయింపు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్పై ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలో జీవన్ రెడ్డి నివాసం ఎదుట టికెట్ల కేటాయింపుపై అసంతృప్తితో కార్యకర్తలు బండ బూతు�
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను వదిలేసి కుట్రలకు తెరలేపిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మండిపడ్డారు. ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులతో కల�
సీఎం రేవంత్రెడ్డి విచారణ పేరుతో ప్రతీకార రాజకీయాలకు తెర తీశారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను విచారణకు ర