రాష్ట్రంలో దరిద్రపు పాలన పోయి నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.
జగిత్యాలలో కేసీఆర్ సభ విజయవంతమైంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచే పార్టీ శ్రేణులు పెద్దఎత్తున ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లడంతో సభా ప్రాంగణం కిక్కిరిసిపోయింది. దీంతో రోడ్లపై ఏర్పాటు చేసిన ఎల్ఈ�
నిబద్ధత గల సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి లాంఛనంగా బీఆర్ఎస్లో చేరారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా బీఆర్ఎస్ అధినే�
‘రాష్ర్టానికి పట్టిన పీడ, శని విరగడ కావాలి. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరేద్దాం.. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దాం’ అని బీఆర్ఎస్ నేత, మాజ
Praja Ashirvada Sabha : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)కు జనం పోటెత్తారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలనే పిలుపుతో నిర్వహించిన సభకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
KCR | కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర
KCR | సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటున్నారని.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం
Jeevan Reddy |జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు
Jeevan Reddy | క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బ
KCR | జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతోంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. కాసేపట్లో కేసీఆర్ ప్�
Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని �
అనతికాలంలోనే అస లు నైజం బయటపడటంతో ‘వలస కాంగ్రెస్'పై అసలు కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు మొదలైంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన, నాయకత్వంపై పార్టీ సీనియర్లలో భ్రమలు తొలిగిపోతున్నాయి.
కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని, అది ప్రజాభీష్టమని మాజీ మంత్రి జీవన్రెడ్డి పే ర్కొన్నారు. రెండున్నరేండ్లలోనే కాంగ్రెస్ స ర్కార్పై ప్రజా వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ‘రేవంత్రెడ్డి పోవాలి..