మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి పేదల పాలిట దేవుడని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని మంగళవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపట�
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేప పిల్లల పంపిణీ కాకుండా, నేరుగా నగదు బదిలీ అంశాన్ని పరిశీలించాలని మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరిని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి కోరారు.
చట్టబద్ధతలేని పసుపు బోర్డుకు మూడుసార్లు ప్రారంభోత్సవాలు జరిపి మరోసారి రైతులను మోసగించిన ఘనత కేంద్రంలోని బీజేపీ సర్కార్కే దక్కిందని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు
Jeevan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి గురివింద గింజ లాంటోడు అని విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కాసుల కోసం జేసీబీని, ప్రత్యర్థులను అణచివేసేందుకు కేసుల కోసం ఏసీబీని ప్రయోగిస్తున్నదని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆర
రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను విచారణకు పిలిచిన రోజు తెలంగాణకు బ్లాక్డేగా మిగిలిపోతుందని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి పేర్కొ
చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ యోధుడు కేసీఆర్కు ఇన్ని వేధింపులా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి మండిపడ్డారు. రాజకీయంగా కేసీఆర్ను ఎదుర్కొనే దమ�
భూ సమస్యల శాశ్వత పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి చట్టం రూపొందించిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడారు.
అకాల వర్షంతో తడిసిన ధాన్యానికి ఏలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేస్తామని, రైతులు అధైర్య పడొద్దని, తప్పకుండా అండగా ఉంటామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ మండలంలోని బోర్నపల్లి గ్రామంలో అకాల వర�