రెండున్నరేళ్ల ప్రజాకంఠక కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చింది. ‘సీఎం రేవంత్రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి’ అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని చెప్పడానికి జీవన్రెడ�
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశా�
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వైఖరికి నిరసనగా కొడిమ్యాల మాజీ సర్పంచ్ పిడుగు ప్రభాకర్రెడ్డి, మాజీ ఎంపీటీసీ గడ్డం చంద్రమోహన్రెడ్డితోపాటు వంద మంది కార్యకర్తలు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు
దేశమంతా బాగుండాలని ఆ నాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే, సభ ఇన్చార్జి పల్లా రాజ
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే కండ్లముందు కనిపిస్తున్నదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కా�
కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి కొట్టిన దెబ్బకు సీఎం రేవంత్ దిగొచ్చారు. గతంలో ఎన్నడూ జగిత్యాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పట్టించుకోని ఆయన మంగళవారం ఏకంగా వారితో హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రత�
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ‘హస్త’వ్యస్తంగా మారింది. ఇటీవలి రాజకీయ పరిణామాలతో గందరగోళంగా తయారైంది. నాలుగున్నర దశాబ్దాలుగా పార్టీలో సేవలందించిన జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజ�
Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్తో నా అనుబంధం ఈనాటిది కాదు.. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కేసీఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు
Jagtial | జగిత్యాల కాంగ్రెస్లో మరోసారి ముసలం ప్రారంభమైంది. నామినేటెడ్ పోస్టుల భర్తీలో నెలకొన్న తకరారు ఏకంగా హైదరాబాద్కు చేరింది. ఎమ్మెల్యే సంజయ్కుమార్ వైఖరిని విమర్శిస్తూ తమకు న్యాయం చేయాలంటూ జగిత్యా�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడి ఇప్పటికి 2 ఏండ్ల 4 నెలలు గడిచింది. పరిపాలన పట్ల ప్రజల్లో, పార్టీ సంస్థాగత నిర్వహణ పట్ల అంతర్గతంగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంపం వస్తున్నదని ఇంకా అనలేము. �
Kharge | ‘మనం (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ, తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇదేంటి? జీవన్ర
BRS Party | రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ కూడా నెరవేర్చలేదన్నారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్.