BRS Strike | బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూరు చౌరస్తాలో బాధిత రైతుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చే
Jeevan reddy | సర్కారు నిర్లక్ష్యంతో చనిపోయిన రైతుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావుతో కలిసి లక్సెట్టిపేట పట్టణంలోని స్థానిక ఊట్కూర�
లక్సెట్టిపేట మండలంలో అర్ధరాత్రి కురిసిన అకాల వర్షాలకు గోడ కూలి మృతి చెందిన రైతుల కుటుంబసభ్యులను బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పరామర్శించారు.
ఉన్నత విద్య చదువుకొనే పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో-7ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఫీజు రీయింబర్స�
పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారన�
జగిత్యాల జిల్లాలోని కీలక కార్యాలయంలో కీలక అధికారి ఆయన! ఎక్కడ ఎలాంటి ఆరోపణలు వినిపించినా, పత్రికల్లో ప్రతికూలమైన వార్తలు ప్రచురితమైనా విచారణ చేసే బాధ్యత సదరు కీలక అధికారి వద్దకు చేరుతున్నట్టు తెలుస్తున
సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే సింహస్వప్నంలా ఉంటుందేమో. నుడుగుకి నూరుసార్లు ‘మాయమై పో’ అని పిడుగు మంత్రాలు చదువుతుంటారు. ఇంకా అమానుషమైన రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంధిప్రేలాపనల�
హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టి.జీవన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కంటే మెరుగైన పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. �
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒక న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల మ�
కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలి.. కాంగ్రె�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబు కొత్త స్కెచ్ వేశాడని, ఆ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సంచలన వి
Jeevan Reddy | కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. రైతుబంధును సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు
‘నేను చావను కొడకా..! చివరిదాకా తెలంగాణకు సేవచేస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ఉన్న రాష్ర్టాన్ని అప్పజెప్తే.. కాంగ్రెస్ ఆగమాగం చేసిందని ఆయన మండిపడ్డారు.