కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి సహా కాంగ్ర�
ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత రేపు (ఆదివారం) జిల్లాకు రానున్నారు. ఆమెకు ఘన స్వాగతం పలికేందుకు గులాబీ శ్రేణులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి.
రైతుల చిరకాల వాంఛ అయిన మచ్చర్ల లిఫ్ట్ కేసీఆర్ గిఫ్ట్ అని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. ఆర్మూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ పాలన స్వర్ణయుగమని, కాంగ్రెస్, �
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని ప్రభుత్వాన్ని అడుగడుగునా నిలదీస్తున్నందుకే రేవంత్ సర్కారు అక్రమంగా కేసులు పెట్టిస్తున్నదని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు.
Jeevan Reddy | రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గురుకులాన్�
Jeevan Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ కండకావరంతో వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు. ఇదేనా ప్రజా పాలన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యం చేయడాన్ని ఆ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్ర�
Jeevan Reddy | ఫిరాయింపు ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపుల కారణంగా తనలాంటి ఒరిజినల్ కాంగ్రెస్ లీడర్లు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని ఆవేదన వ్యక్�
Madhu Yashki | కాంగ్రెస్లో చేరే ఎమ్మెల్యేలు పార్టీపై ప్రేమతో రావడం లేదని టీపీసీసీ ప్రచార కార్యదర్శి, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే కాంగ్రెస్లో చేరుతున్నారని సంచలన వ్యాఖ�