రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి, సంక్షేమం బాటలో తెలంగాణ నడిచిందని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్లోకి ఆహ్వానించేందుకు జీవన్రెడ్డి స్వగృహానికి పార్టీ వర్క�
Nagaraju Gurrala | ఒక నిజాయితీపరుడైన నాయకుడికి లభించిన సముచిత గౌరవం. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో దశాబ్దాలపాటు అంకితభావంతో, నిస్వార్థంగా సేవలందించారని బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రియా అధ్యక్షుడు నాగరాజు గుర్రా�
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగినా, తెంచుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్తో కలిసి పని చేసే అవకాశం లభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు మాజీ మ�
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఐరెన్ లెగ్ శాస్త్రీ అని, ఆయన ఎక్కడ ఆడుగు పెడితే అక్కడ బుగ్గేనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. కోరుట్ల పట్టణంలోని ఆపార్టీ రాష్ట్ర నాయకులు అనూప్ రావు న�
KTR | కేసీఆర్, జీవన్ రెడ్డికి దశాబ్ధాలకుపైగా పరస్పర గౌరవం, స్నేహం ఎప్పడి నుంచో ఉంది. రెండు సందర్భాల్లో నా కండ్ల ముందు జరిగినయ్ గుర్తొస్తున్నాయన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు.
తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన వ్యక్తి చేతికి పగ్గాలు దక్కాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఈ �
పార్టీ ఏదైనా సరే ఆయనది ప్రశ్నించే గొంతు.. ప్రజలపక్షాన నిలిచే నైజం.. అధికారంలో ఉన్నా లేకపోయినా ఉన్నది ఉన్నట్టు చెప్పడం ఆయన శైలి.. ప్రజలతో మమేకం కావడం ఆయన నిత్య కార్యక్రమం.. రాజకీయ రంగంలో ఎన్నో పదవులు వరించిన�
KTR | రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు జగిత్యాల నియోజకవర్గంలో మాజీ మంత్రి టీ జీవన్ రెడ్డి నివాసంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమావేశం కానున్నారు.
తెలంగాణలోని సోనియాగాంధీ అనుచరవర్గాన్ని ముఖ్యనేత బలిపీఠం ఎక్కిస్తున్నాడా? కేరళ అసెంబ్లీ ఎన్నికలకు మూటల కమిట్మెంట్ ఇచ్చి, బదులుగా సోనియమ్మ అనుచరుల రాజకీయ బలిని కోరాడా? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నాటికి
Jeevan Reddy | మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావా�
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20వేలు పరిహారం ఇవ్వాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకం అమలు చేసి ఉంటే కనీసం ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారానైనా పరిహారం అందేద�