‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్తోనే దేశం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, బీజేపీ స్కాంల పా�
Jeevan Reddy | కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డికి చుక్కెదురైంది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న చిటికెన నవీన్ కుమార్ కుటుంబీకులను పరామర్శించేందుకు ఆయన ఆదివారం సిరిసిల్ల పట్టణానికి వెళ్లారు. కానీ పరామర్శించేందు�
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని జిల్లాలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహాలు, చిత్రపటాలకు జిల్లా ప్రముఖులు నివాళులర్పించారు.
ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి కల్యాణ మండపాల ప్రదాత అని నందిపేట్ కోఆప్షన్ సభ్యుడు సయ్యద్ హుస్సేన్ అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నందిపేట్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో సమా
ఎంతో ప్రతిష్టాత్మకంగా తల పెట్టిన ఆర్మూర్ అర్బన్ పార్క్ తెలంగాణకే తలమానికం
కానుందని పీయూసీ చైర్మన్,ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి వెల్లడించారు.
Dr B R Ambedkar | తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం పట్ల పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హర్ష�
ఆర్మూర్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డిపై హత్యకుట్ర హేయమైన చర్య అని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డ
నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్కు దమ్ముంటే తనపై పోటీ చేసి సత్తా చాటుకోవాలని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సవాల్ చేశారు. మంగళవారం ఆయన ఆర్మూర్ మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు కల్య�
ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెకించిన సినిమా ‘చోర్ బజార్’. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఇటీవలే ప్రేక్షకుల ము�