ఎవరెన్ని కుట్రలు చేసినా, కారు కూతలు కూసినా తెలంగాణకు సీఎం కేసీఆరే బాద్షా అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ది నిజాం పాలన కాదని, నిజమైన పాలన.. నిజాయితీ పాలన అని తెలిపారు. ఆదివార�
హైదరాబాద్ : కేసీఆర్ అంటే కొత్త చరిత్ర రాయడం, కేసీఆర్ అంటే కొలువులు, చదువులు, రిజర్వేషన్లు అని ఎమ్మెల్యే జీవన్రెడ్డి ( MLA Jeevan Reddy ) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో బుధవారం ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఉద్�
ప్రధాని మోదీ దగ్గరి నుంచి బీజేపీ రాష్ట్ర ఇంచార్జి తరుణ్చుగ్ దాకా అందరూ టూరిస్ట్లేనని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి విమర్శించారు. పంజాబ్ ఎన్నికల ప్రచారంలో పగిడీ, తమిళనాడు ఎన్నికల్లో లుంగీ�
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఊసరవెల్లికి వంశోద్ధారకుడని, పార్టీలు మార్చిన ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతుందని పీయూసీ చైర్మన్ ఆశన్నగారి జీవన్రెడ్డి ధ్వజమెత్తారు. జోకర్లా మాట్లాడుతూ బ్రోక�
దేశ ప్రజలంతా మోదీ పాలనపై విసుగెత్తి పోయారని, ఇప్పుడు కేసీఆర్ నాయకత్వం కోసం దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పేదలు, రైతులకు అంద�
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యుడు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వందమంది అనుచరగణంతో గులాబీ గూటికి చేరారు.
బండి సంజయ్ది అజీర్తి యాత్ర మరో కలెక్షన్ సైరన్ ఊదిన రేవంత్ పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం పచ్చగా ప్రగతిపథంలో పరుగులు పెడుతుంటే ప్రతి