Current Cut | జగిత్యాల/జగిత్యాల రూరల్: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అధికారిక కార్యక్రమాలకు కూడా కరెంట్ కోతలు తప్పడం లేదు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కల్యాణలక్ష్మీ చెక్కులను పంచుతుండగా సడెన్గా కరెంటు ప�
నల్లగొండలో ఈ నెల 13న జరిగే కేసీఆర్ సభను అడ్డుకుంటామని జో కర్స్, బ్రోకర్స్ కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పడం పిరికిపందల చర్య అని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు.
మాజీ ప్రధానమంత్రి, దివంగత పీవీ నరసింహారావు ఆత్మను కాంగ్రెస్ నేతలు మరోసారి క్షోభ పెడుతున్నారని ఆయన కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆయన మరణించి దాదాపు రెండు దశాబ్దాలు గడుస్తున్నా, ఇప్పటికీ పద
అసెం బ్లీ ఎన్నికల్లో 64 సీట్లలో గెలుపొందిన కాంగ్రెస్ అధికారాన్ని కైవసం చేసుకున్నది. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చిన బీఆర్ఎస్... 39 సీట్ల వద్ద ఆగిపోయింది.
CM KCR | జగిత్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డిపై సీఎం కేసీఆర్ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. జీవన్రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్ప
Armoor | ఆర్మూర్ వ్యవసాయానికి పుట్టినిల్లు. దేశంలోనే ఆదర్శ పల్లెగా పేరొందిన అంకాపూర్ గ్రామం పక్కనే ఉన్నది. అధునాతన వ్యవసాయం, కూరగాయల సాగు , విత్తనోత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప
Telangana | ఇటీవల ఆర్మూర్ నవసిద్ధుల గుట్ట, యాదగిరిగుట్ట నర్సింహస్వామి దర్శనానికి బస్సులో పోయిన మాందాపూర్ గ్రామస్తులు తెలంగాణ అభివృద్ధి, ఉమ్మడి పాలనలో కష్టాల గురించి చేసుకున్న సంభాషణ వారి మాటల్లోనే...
MLC Kavitha | ప్రత్యేక రాష్ట్రం కోసం సీఎం కేసీఆర్ 2009లో దీక్ష చేస్తే ఇచ్చినటువంటి తెలంగాణను వెనక్కి తీసుకొని వందలాది బిడ్డల ప్రాణాలను తీసుకున్న ఇటలీ రాణి సోనియాగాంధీ బలిదేవత అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవ�
అధికారం ముసుగులో ప్రజాధనాన్ని కొల్లగొట్టడమే కాంగ్రెస్ సిద్ధాంతమని.. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టడమే బీజేపీ సిద్ధాంతమని ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్రెడ్డి మం�
ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు రోజురోజు మద్దతు పెరుగుతున్నది. సబ్బండ వర్గాలు అభివృద్ధికి పట్టం కడుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా ఏకగ్రీవ తీర్మానాలు జోరందుకున్నాయి.
‘అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' నినాదంతో ముందుకెళ్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండాను ఆవిష్కరించి�
గతంలో పట్టణాలు, నగరాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే నిధుల కొరత వెంటాడేది. ఆస్తి, నల్లా, ఇంటి పన్ను ద్వారా వచ్చే ఆదాయంతో పాటు అప్పుడో, ఇప్పుడో వచ్చే ఆర్థిక సంఘం నిధులతో ప్రగతి పనులు చేపట్టేవారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జనరంజక పాలన కొనసాగుతున్నదని, కేసీఆర్తోనే దేశం, రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ , శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్
రాష్ట్ర అభివృద్ధికి పైసా ఇవ్వని ప్రధానికి సీఎం కేసీఆర్ ఎందుకు స్వాగతం పలకాలని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీఆర్ఎస్ స్కీంల పార్టీ అయితే, బీజేపీ స్కాంల పా�