జేఈఈలో మంచి ర్యాంక్ రాలేదని తీవ్ర మనస్థాపం చెందిన ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణగూడ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని బాల్యతండాకు చెందిన
Allu Arjun | పుష్ప2 చిత్రంతో పెద్ద హిట్ కొట్టిన అల్లు అర్జున్కి ఆ ఆనందం ఎంతో సేపు మిగలలేదు. ఆయన నటించిన 'పుష్ప-2' సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లడంతో భారీ తొక్కిస�
జేఈఈ మెయిన్ ఫలితాల్లో మధిరకు చెందిన పాగి శశాంక్ ర్యాంక్ సాధించాడు. జాతీయస్థాయిలో ఎస్సీ క్యాటగిరి విభాగంలో 8,415 ర్యాంక్ సాధించి ప్రతిభ కనబరిచాడు. ఈ సందర్భంగా శశాంక్ను తల్లిదండ్రులు, స్థానికులు అభినంది
జేఈఈ మెయిన్ మెదటి సెషన్ పరీక్ష ఫలితాల్లో మహబూబ్నగర్ వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారు జనవరి 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ని ర్వహించిన జేఈఈ పరీక�
జేఈఈ-2025 మెయిన్స్-1 ఫలితాలను మంగళవారం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థల విద్యార్థి బణిబ్రత మాజి(అప్లికేషన్ నంబర్ : 250310746461) 300 మార్కులకు 300 సాధించి ఆల్టైమ్ రికార్డు స�
ఐఐటీలు, ఎన్ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్-1 ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. బీఈ/బీటెక్ ప్రాథమిక ‘కీ’తోపాటు విద్యార్థుల రెస్పాన్స్షీట్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది.
ఐఐటీలు, ఎన్ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభమయ్యా యి. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లల్లో పరీక్షలు నిర్వహించగా, ప్రశ్నలు మధ్యస్త
జేఈఈ మెయిన్స్లో సేమ్ మార్కులు(ఒకే మార్కులు) సాధించిన విద్యార్థులకు సబ్జెక్టులవారీగా ర్యాంకులు కేటాయించేలా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) మార్పులు చేసింది. తొలుత గణితంలో వచ్చిన మార్కులను పరిగణనల�
JEE Mains 2025 : దేశంలోని ప్రతిష్టాత్మక ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్న్యూస్. జేఈఈ మెయిన్స్-2025 షెడ్యూల్ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) సోమవారం విడుదల చేసింది. రెండు