జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ 2023లో నగరంలోని ఆకాశ్ బైజూస్ సంస్థలకు చెందిన 32 మంది విద్యార్థులు 99శాతం పైన సాధించారు. ఆ విద్యా సంస్థల్లో గుంజి మణిదీప్, పూర్వి సడగోపస్ 99.96, ఎస్.సిద్ధార్థ్�
జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు అత్యుత్తమ ర్యాంకులతో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. ఈ నెల 6 నుంచి 15 వరకు జేఈఈ మెయిన్స్-2 పరీక్షలను నిర్వహించారు. శనివారం విడుదలైన
దేశంలోకెల్లా అత్యంత ప్రతిష్టాత్మకమైన జేఈఈ మెయిన్స్-2023లో హనుమకొండలోని ఎస్సార్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు అద్భుతమైన ప్రతిభతో విజయాలను సాధించి, జాతీయస్థాయిలో మరోసారి ప్రభంజనం సృష్టించినట్లు �
జేఈఈ మెయిన్స్-2023 ఫలితాల్లో తమ విద్యాసంస్థల విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తాచాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ చెప్పారు.
జేఈఈ మెయిన్ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఇష్టారీతిన వ్యవహరిస్తున్నది. జేఈఈ పరీక్షలు నిర్వహించే పట్టణాల జాబితా నుంచి రాష్ట్రంలోని ఆదిలాబాద్, గద్వాల, మంచిర్యాల, వికారాబాద్ కేం�
దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ పరీక్ష షెడ్యూల్ త్వరలోనే విడుదల కానున్నది. తొలి విడత పరీక్ష జనవరిలో ఉం టుందన్న వార్తల నేపథ్యంలో విద్యార్థుల నుంచి అభ్యంతరాలు వ్యక
గత ఏడాది సెప్టెంబర్లో జరిగిన ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ, దేశం విడిచిపోయిన రష్యా జాతీయుడు మిఖాయిల్ షార్గిన్పై లుకౌట్ నోటీస్ జారీ చేసింది. అయితే సోమవారం అతడు కజకిస్థాన్లోని అల్మాటీ నుంచి వి�
బోథ్, సెప్టెంబర్ 11 : జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో బోథ్కు చెందిన కే పద్మభూషణ్ ప్రతిభ చూపాడు. ఆదివారం ఫలితాలు రాగా, 1042వ ర్యాంక్ సాధించాడు. కే కిషోర్కుమార్-రచన దంపతుల కొడుకు పద్మభూషణ్, 8వ తరగతి వరకు బోథ్ల�
నలుగురు రాష్ట్ర విద్యార్థులకు 100 పర్సంటైల్ పురుషుల విభాగంలో టాపర్గా అనికేత్ చటోపాధ్యాయ్ గురుకులాల్లో 86 మంది విద్యార్థులకు 90 పర్సంటైల్ మెయిన్-1 ఫలితాలను వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సాఫ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే, వారం రోజులకు వాయిదా వేసుకునే...
JEE Mains | జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. 100 పర్సంటైల్ సాధించి మొదటి ర్యాంకు పొందిన 18 మందిలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. కొమ్మ శరణ్య, జోష్యుల వెంకట ఆదిత్య 100 ప�
నలుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 17 మందికే మూడో విడుత ఫలితాలు విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థ
జూలై 20-25 వరకు మూడో సెషన్ జూలై 27-ఆగస్టు 2.. నాలుగో సెషన్ ఆగస్టులో ఫలితాలు: కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 6: కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన జేఈఈ -మెయిన్ రెండు సెషన్ల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీ�