ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదవ తరగతి పరీక్షలు వాయిదా పడనున్నాయి. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 2 నుంచి పరీక్షలు ప్రారంభం కావాలి. అయితే, వారం రోజులకు వాయిదా వేసుకునే...
JEE Mains | జేఈఈ మెయిన్స్ (JEE Mains) ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మెరిశారు. 100 పర్సంటైల్ సాధించి మొదటి ర్యాంకు పొందిన 18 మందిలో తెలంగాణకు చెందిన ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. కొమ్మ శరణ్య, జోష్యుల వెంకట ఆదిత్య 100 ప�
నలుగురికి 100 పర్సంటైల్ దేశవ్యాప్తంగా 17 మందికే మూడో విడుత ఫలితాలు విడుదల న్యూఢిల్లీ, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): మూడో విడత జేఈఈ మెయిన్ పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. తెలంగాణ నుంచి నలుగురు విద్యార్థ
జూలై 20-25 వరకు మూడో సెషన్ జూలై 27-ఆగస్టు 2.. నాలుగో సెషన్ ఆగస్టులో ఫలితాలు: కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీ, జూలై 6: కొవిడ్-19 కారణంగా వాయిదా పడిన జేఈఈ -మెయిన్ రెండు సెషన్ల పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. మూడో సెషన్ పరీ�
జేఈఈ-మెయిన్స్| ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్, నీట్ పరీక్షల తేదీలపై త్వరలో క్లారిటీ రానుంది. జేఈఈ మెయిన్స్ ఇప్పటికే రెండు సెషన్లు ముగియగా, మిగిలిన రెండు దశల�
ఎన్ని ఇబ్బందులు ఉన్నా నీట్, జేఈఈ మెయిన్ పరీక్షలు రద్దు కావని కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టంగా సూచించింది. కరోనా ఇన్ఫెక్షన్ పరిస్థితి మరింతగా మెరుగుపడగానే వీటికి సంబంధించి నోటిఫికేషన్లు విడుద