ఐఐటీలు సహా ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు ఆదివారం ఐఐటీ మద్రాస్ విడుదల చేయనుంది. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షను జాతీయంగా నిర్వహించగా తెలంగాణ నుం�
JEE | జేఈఈ అడ్వాన్స్డ్ 2024 పరీక్షకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. మే 26న జరగనున్న ఈ పరీక్ష అడ్మిట్ కార్డులను ఐఐటీ మద్రాస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ కార్డుల్ని మే 26న మధ్యాహ్నం 2.30గంటల వరకు డౌన్లోడ్ చేస
ఐఐటీల్లో చదవాలన్న ఆసక్తి రానురాను అధికమవుతున్నది. ఇందుకు జేఈఈ అడ్వాన్స్డ్కు వస్తున్న దరఖాస్తులే నిదర్శనం. ఈ ఏడాది అత్యధికంగా 1.91లక్షల దరఖాస్తులొచ్చాయి. నిరుడు 1.89 లక్షల దరఖాస్తులు రాగా, ఈ ఏడాది రెండువేల�
జేఈఈ మెయిన్ ఫలితాలలో ఆలిండియా క్యాటగిరీలో రాష్ర్టానికి చెందిన సాయిదివ్యతేజారెడ్డి 15వ ర్యాంకు, రిషిశేఖర్ శుక్లా 19వ ర్యాంకు సాధించడం పట్ల ఆకాశ్ ఇనిస్టిట్యూట్ అభినందనలు తెలిపింది.
JEE Mains: రైతుకు పుట్టిన నీలకృష్ణ గజారే.. జేఈఈ మెయిన్స్లో ఆల్ ఇండియా టాపర్ ర్యాంక్ సాధించాడు. రెండేళ్ల నుంచి అతను సడలని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో పరీక్షలు ప్రిపేరయ్యాడు. నీలకృష్ణ తెల్లవారుజాము
జేఈఈ మెయిన్లో కటాఫ్ మారులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు వీలు కల్పిస్తారు. ఈ ఏడాది జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ మద్రాస్కు అప్పగించా�
జేఈఈ మెయిన్ -2 ఫలితాలు ఈ నెల 25న విడుదలకానున్నాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ ఫలితాలను విడుదల చేయనున్నది. ఇప్పటికే జేఈఈ మెయిన్ -2 తుది కీ విడుదలైంది. ఏప్రిల్ 4 నుంచి 12 వరకు జేఈఈ మెయిన్ -2 పరీక్ష నిర్�
JEE Advanced 2024 | ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షకు రిజిస్ట్రేషన్ల షెడ్యూల్ను మార్చినట్టు ఐఐటీ-మద్రాస్ ప్రకటించింది. ఇంతకుముందు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్లో అర్హత సాధి�
దేశవ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించే జేఈఈ మెయిన్స్, బీఆర్క్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు జరగనున్నట్లు కోఆర్డినేటర్ పార్వతిరెడ్డి తెలిపారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో జనవరి 24నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు నిర్వహించిన జేఈఈ మెయిన్స్ పరీక్ష ఫలితాల్లో జిల్లా కేంద్రంలోని వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ ఫలి
జేఈఈ మెయిన్ పరీక్షల్లో గౌలిదొడ్డి సాంఘిక, సంక్షేమ గురుకుల బాలుర కళాశాల విద్యార్థులు సత్తాచాటారు. ఎర్రంబాటి సాయిరామ్ (99.46) ప్రథమ, ఉటుకూరి వెంకటేశ్ (99.31) ద్వితీయ స్థానంలో నిలిచారు.
జేఈఈ మెయిన్స్లో ఖమ్మంలోని ప్రైవేట్ కళాశాలలు పర్సంటైల్తో సత్తా చాటినట్లు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రకటించాయి. విద్యార్థులు జాతీయస్థాయిలో సత్తా చాటారని పేర్కొన్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన పేపర్-1 (బీఈ/బీటెక్)లో వచ్చిన మొత్తం ప్రశ్నల్లో 8 ప్రశ్నలు చాలా కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.