జేడీయూ నూతన జాతీయ అధ్యక్షుడిగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎన్నికయ్యారు. శుక్రవారం ఇక్కడ జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గంలో ప్రస్తుత అధ్యక్షుడు లలన్ సింగ్ స్థానంలో నితీశ్ను ఎన్నుకున్నట్టు ప�
Nitish Kumar | బీహార్ సీఎం, జనతాదళ్ (యునైటెడ్) చీఫ్ నితీశ్ కుమార్ (Nitish Kumar) ఈ నెల 24న ఉత్తరప్రదేశ్లో తలపెట్టిన బహిరంగ సభకు అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆ సభా కార్యక్రమం రద్దైనట్లు ఆ పార్టీ సీనియర్ నాయకుడు, యూపీ వ
దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని, అది ‘జీరో’ అని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, చాయ్ తా�
వీలైనంత త్వరగా తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం ప్రారంభిస్తామని బీహార్ సీఎం నితీశ్ కుమార్ కేంద్రాన్ని హెచ్చరించారు.
నిందితులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై అధికార పార్టీకి చెందిన నేత దాడిచేశాడు. ఏకంగా ఓ కానిస్టేబుల్పై (Constable) పెట్రోల్ పోసి నిప్పంటించడానికి ప్రయత్నించిన ఘటన బీహార్లోని (Bihar) సహర్సాలో (Saharsa) జరిగింది.
దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై బీహార్ అధికార పార్టీ జేడీయూ మండిపడింది. ప్రధాని మోదీ నకిలీ ఓబీసీ అని, గుజరాత్లో గతంలో ఓబీసీల్లో చేర్పులకు సంబంధించిన వ్య
Sushil Kumar Modi | బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ ముక్కు నేలకు రాసినా ఆయనను ఎన్డీఏలోకి రానివ్వమని, అందుకు బీజేపీ ఒప్పుకోదని ఆ పార్టీ ఎంపీ, బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోదీ అన�
ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
JD(U) పాట్నా : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్పై జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన�