బీహార్లో ఆర్జేడీకి (RJD) కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్ల
బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆదివారం నోరు జారారు. ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
lok sabha polls: బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ
Nitish Kumar | బీజేపీతో మళ్లీ జతకలిసి మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్ కుమార్పై (Nitish Kumar) కొందరు వినూత్నంగా నిరసన తెలిపారు. ఆర్జేడీ ప్రభుత్వం నుంచి వైదొలగిన ఆయన చనిపోయినట్లుగా చిత్రీకరించారు. ఒక దిష్టి
Prashant Kishore : బిహార్లో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరేందుకు సీఎం నితీష్ కుమార్ రాజీనామా చేసిన అనంతరం రాజకీయ పరిణామాలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు
Bihar | జేడీయూ అధినేత నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తు�
Nitish Kumar | లోక్సభ ఎన్నికలకు ముందు బీహార్ (Bihar)లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి (Chief Minister) పదవికి శనివారం నాడు నితీశ్ రాజీనామా చేయబోతున్నారంటూ సంబంధిత వర్గాలు తాజాగా వెల్లడించాయి.