ప్రస్తుతం జాతీయస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ‘బీఆర్ఎస్ పా
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన
BJP | ‘అబ్కీ బార్ చార్సౌ పార్' నినాదం ఫలించలేదు. రామమందిర నిర్మాణం ఓట్లు కురిపించలేదు. మతపరమైన అంశాలు ప్రభావం చూపలేదు. భావోద్వేగ ప్రసంగాలను జనం నమ్మలేదు. ఆయువుపట్టు లాంటి హిందీ బెల్ట్ హ్యాండ్ ఇచ్చింది
NDA meet | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ దక్కడంతో ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టింది. కూటమిలోని భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ మేరకు బీ�
బీహార్లో ఆర్జేడీకి (RJD) కోలుకోలేని విధంగా ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాల్లో అత్యధిక స్థానాల్లో ఎన్డీఏ కూటమి దూసుకుపోతున్నది. సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 13 సీట్లలో లీడ్ల
బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఆదివారం నోరు జారారు. ప్రధాని మోదీ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తున్నానని చెప్పారు. ఒక ఎన్నికల ప్రచార సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Lok Sabha Elections | బీహార్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి సీట్ల లెక్క తేలింది. రాష్ట్రంలోని మొత్తం 40 స్థానాలకుగాను అధికార ఎన్డీఏ కూటమి నుంచి బీజేపీ 17 స్థానాల్లో, ముఖ్యమంత్రి నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ 16 స్థానాల్�
lok sabha polls: బీహార్లో ఎన్డీఏ కూటమి మధ్య సీట్ల పంపకంపై డీల్ కుదిరింది. ఆ రాష్ట్రంలో లోక్సభకు బీజేపీ 17 స్థానాల నుంచి పోటీ చేయనున్నది. ఇక జేడీయూ 16 స్థానాలు, ఎల్జేపీ 5 స్థానాల నుంచి పోటీ చేయనున్నాయి.
CM Nitish Kumar | ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ తన నామినేషన్ను ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల అధికారికి మంగళవారం సమర్పించారు. ఈ ఏడాది మే తొలి వారంలో నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ పదవీ �
పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ విపక్ష ఇండియా కూటమికి (India alliance) వరుస ఎదురుదెబ్బలు తగుతున్నాయి. ఇప్పటికే కూటమి నుంచి జేడీయూ బయటకు వెళ్లగా, పశ్చిమబెంగాల్లో తాము ఒంటరిగానే పోటీచేస్తామని మమతా బెనర్జ