JDU Leader Arrest | అక్రమ మద్యం వ్యాపారంతోపాటు జూదం వ్యవహారంతో సంబంధం ఉన్న జేడీయూ నేతతో సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం, ఆయన పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేప�
కేంద్ర బడ్జెట్- 2024-25ను ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో ఎన్నికల ఫలితాల ప్రభావం స్పష్టంగా కనిపించింది. కే�
మిత్రపక్షం జేడీయూకి కేంద్రంలోని అధికార బీజేపీ గట్టి షాక్ ఇచ్చింది. బీహార్కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై ప్రతిపాదనలు, ప్రణాళికలేమీ లేవని స్పష్టం చేసింది.
బీజేపీ, జేడీయూ పాలిత బీహార్లో వరుసగా వంతెనలు కూలిపోతుండటం ఆందోళన కలిగిస్తున్నది. బుధవారం మూడు వంతెనలు/కాజ్వేలు కూలిపోయాయి. దీంతో గడచిన 15 రోజుల్లో కూలిన వంతెనల సంఖ్య 9కి చేరింది.
కేంద్రంలోని ఎన్డీయే సర్కారుకు మిత్రపక్షమైన జేడీయూ నుంచి అప్పుడే సెగ మొదలైంది. బీహార్కు ప్రత్యేక క్యాటగిరీ హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జేడీయూ పార్టీ జాతీ�
Special Status | బీహార్కు ప్రత్యేక హోదా (Special Status) ఇవ్వాలని సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) డిమాండ్ చేసింది. ఎన్డీయేలో భాగస్వామ్యంగా ఉన్న ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మా�
Sanjay Raut | మహారాష్ట్రకు చెందిన శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయే అభ్యర్థికి లోక్సభ స్పీకర్ పదవి రాకపోతే టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ (రామ్విలాస్)లను ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమి
కేంద్రంలో 72 మంది మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇక కీలకమైన లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగాల్సి ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఈసారి సొంతంగా మెజార్టీ సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యం�
టీడీపీ, జేడీయూ పార్టీలకు వినయపూర్వకంగా నేను ఒక విషయాన్ని సూచిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో మీరే కీలకంగా ఉన్నారు. కాబట్టి, స్పీకర్ పదవి కావాలని గట్టిగా
పట్టుబట్టండి.
ప్రస్తుతం జాతీయస్థాయిలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో తెలంగాణ పాత్ర లేకుండా చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. గురువారం ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ ‘బీఆర్ఎస్ పా
ఉత్తరాదిలో ఇకముందు ‘అబ్ కీ బార్' అనే మాటలను ఏ రాజకీయ పార్టీ కూడా తన ఎన్నికల ప్రచారంలో ఉపయోగించాలని అనుకోకపోవచ్చు. దీన్ని అంతగా అరగదీసి మూలకు పడేసింది బీజేపీ. ‘అబ్ కీ బార్ చార్ సౌ పార్' అనే నినాదం వశీక
కేంద్రంలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 272 సీట్లు బీజేపీకి ఒంటరిగా దక్కకపోవడంతో ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలైన జేడీయూ, టీడీపీ మద్దతుపై బీజేపీ ఆధారపడాల్సిన అవసరం ఏర్పడింది. 16 సీట్లు సాధించిన టీడీపీ, 12 సీట్లు ఉన