ప్రతిపక్షంలో (Opposition) ప్రధాని మోదీ (PM Modi) కంటే చాలా అనుభవజ్ఞలైన నాయకులు ఉన్నారని బీహార్ (Bihar) ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నాయకుడు తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) అన్నారు.
JD(U) పాట్నా : నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి హాజరైన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివన్ష్పై జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన�
అధునాత వసతులతో నిర్మించిన నూతన పార్లమెంటు భవనాన్ని (New Parliament Building) ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్ద సెంగోల్ను (Sengol) ప్రతిష్టించారు. అంతకుముందు పార్లమెంటుకు చేరుకున్న ప్రధాని మోదీకి లోక్స�
వచ్చే లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీని (BJP) ఎదుర్కొనడానికి బలమైన విపక్ష కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలను బీహార్ సీఎం, జేడీయూ (JDU) నేత నితీశ్ కుమార్ (Bihar CM Nitish Kumar) ముమ్మరం చేశారు. ఆరేషన్ జోడో (Opposition Jodo) మిషన్లో భాగంగా �
Vijay Kumar Sinha | జేడీయూ మటన్ విందు పార్టీ తర్వాత వందలాది కుక్కలు మాయమయ్యాయంటూ బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జేడీయూ కార్యకర్తలకు కుక్క మాంసంతో విందు ఇచ్చినట్లు ఆయన ఆరోపించారు.
వచ్చే ఏడాది జరుగనున్న లోక్సభ ఎన్నికల (Lok Sabha polls) నాటికి విపక్షాలు ఏకం చేయడానికి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (CM Nitish Kuma) ప్రయత్నాలు ముమ్మరం చేశారు. 2024లో మరోసారి కేంద్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్�
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarhun Kharge) స్పష్టం చేశారు.
జేడీ(యూ)కు దూరమైన సీనియన్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యూ)ను వీడి రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరిట కొత్త పార్టీ స్ధాపించామని కుష్వాహ వెల్ల�
తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాషాయ పార్టీ సైన్యం వెనుక దాక్కుంటోందని జేడీ(యూ) నేత గులాం రసూల్ బలైవై ఆరోపించారు. భారత సైన్యంలో ముస్లింలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో