వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలన్నింటిని ఏకతాటిపైకి తీసుకువస్తామని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarhun Kharge) స్పష్టం చేశారు.
జేడీ(యూ)కు దూరమైన సీనియన్ నేత, ఆ పార్టీ పార్లమెంటరీ బోర్డు చీఫ్ ఉపేంద్ర కుష్వాహ కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీ(యూ)ను వీడి రాష్ట్రీయ లోక్ జనతాదళ్ పేరిట కొత్త పార్టీ స్ధాపించామని కుష్వాహ వెల్ల�
తన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కాషాయ పార్టీ సైన్యం వెనుక దాక్కుంటోందని జేడీ(యూ) నేత గులాం రసూల్ బలైవై ఆరోపించారు. భారత సైన్యంలో ముస్లింలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు.
Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను చావనైనా చస్తానుగానీ బీజేపీతో మరోసారి పొత్తు పెట్టుకోనని తెగేసి చెప్పారు. బీహార్లో మహా కూటమి ప్రభుత్వాన్ని దెబ్బతీసేందుకు
సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో దేశంలోని విపక్షాలను ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో
Liquor | బీహార్లో మద్యపానంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉన్నది. అయినా తరచుగా మందు లభిస్తూనే ఉన్నది. కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా అధికార పార్టీకి చెందిన ఓ నాయకుని
Prashant Kishore | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్కు వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం
రాజకీయ పార్టీలు కూడా కార్పొరేట్ అవతారం ఎత్తేశాయి. ఓటర్ల నమోదు మొదలుకొని అభ్యర్థుల ఎంపిక, ప్రచారం దాకా అన్ని బాధ్యతలను కొన్ని పార్టీలు ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నాయి. ఈ సేవలను కొన్ని పార్ట�
మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.