మణిపూర్లో ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై బిహార్ సీఎం నితీష్ కుమార్ స్పందించారు. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీ తమలో కలుపుకుంటోందని ఆరోపించారు.
NDA | రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్ సీఎం నితీష్ కుమార్ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు
పాట్నా: బీహార్లో జేడీయూ, బీజేపీ మధ్య బ్రేకప్ దాదాపు ఖాయమైంది. సీఎం నితీశ్ కుమార్ మరికాసేపట్లో గవర్నర్ ఫాగు చౌహాన్ను కలవనున్నారు. ఓ భారీ న్యూస్ను పేల్చనున్నట్లు ఆ పార్టీ నేత ఇవాళ ప్రకటి
మిత్రపక్షంలో చిచ్చు రాజేయడం, చీలికలు తెచ్చి ఎమ్మెల్యేలను లోబర్చుకోవడం.. అనంతరం సోలోగా అధికార పగ్గాలు చేపట్టడం.. ఇదీ బీజేపీ కూటనీతి. తాజాగా బీహార్లో మిత్రపక్షం జేడీయూని కూడా అలాగే వెన్నుపోటు పొడిచి పగ్గ�
మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 8 వేల ఓట్ల దూరం జేడీయూ, అన్నాడీఎంకేతో పెరిగిన విభేదాలు మిత్రపక్షాలు చెయ్యిస్తే పరిస్థితేమిటని ఆందోళన అదే జరిగితే 40,756 ఓట్ల దూరంలో బీజేపీ నేషనల్ డెస్క్;రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ
బిహార్లో కుల గణనకు బీజేపీ కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ- జేడీయూ మధ్య ఈ విషయంపైనే కీలక చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ చర్చల తర్వాతే బీజేపీ కుల గణనకు ఓకే చెప్పింది. తాము కచ్చిత�
ఆయనో ఎమ్మెల్యే. ఓ వివాహంలో యువతిని చూడగానే మైమరిచిపోయారు. ఫ్లైయింగ్ కిస్ ఇచ్చేశారు. డబ్బులు వెదజల్లడం కూడా చేసేశాడు. అంతే కాకుండా ఓ యువతితో డ్యాన్స్ కూడా చేసేశారు. ఆ యువతిని చూడగానే.. ఇవన్నీ చ�