బంజారాహిల్స్ : హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. దేశవ్యాప్తంగా 5
పలు మోడళ్లను అవిష్కరించిన జయేష్ రంజన్ శేరి లింగంపల్లి, జనవరి 3: బ్రిటిష్ ఆటోమోబైల్ బ్రాండ్ ‘వన్ మోటో’ సంస్థ ఎలక్ట్రికల్ బైక్లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో రానున్నాయి. ఫిబ్రవరిలో నగరంలో నూతన షొర
Jayesh Ranjan |
జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
25 మందికి టాస్క్ శిక్షణ..నియామక పత్రాలు అందజేత హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఫార్మాసిటీ మొదటి నైపుణ్య శిక్షణా కార్యక్రమం సక్సెస్ అయింది. శిక్షణ పొందిన 125 మంది నిర్వాసితులకు ఫార్మా కం�
మాదాపూర్ : మాదాపూర్లోని హెచ్ఐసీసీలో రౌండ్ టేబుల్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా ఐటీ ప్రిన్సిపల్ కార్యదర్శి జయేష్ రంజన్, ఏఐజి హస్ప
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ఇటీవల హర్యానా వేదికగా జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్షిప్లో పసిడి పతకంతో మెరిసిన రాష్ట్ర యువ బాక్సర్ నిఖత్ జరీన్పై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది. తాను బరిలోకి దిగిన 52కి�
ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటు తెలంగాణ ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్, ఆట ప్రతినిధి: ‘మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ ఆఫ్ ఇండియా’ హైదరాబాద్లో కీర్తి కిరీటంలో మరో కలికుతురాయి చేరింది! క్రికెట్ను ప్రాణంగా ప్
అనేక రంగాల్లో పెట్టుబడులకు స్వాగతం పాత ఇన్వెస్టర్ల ద్వారానే 24% పెట్టుబడులు పీఏఎఫ్ఐ సదస్సులో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): అనేక రంగాల్లో పెట్టుబడులకు తెలంగా ణ స్వాగతం పలుకుతున�
ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించేలా అత్యుత్తమ మౌలిక వసతులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ప్రపంచ పెట్టుబడులను ఆకర్షించే లక�
మంత్రి కేటీఆర్తో కొలంబియా ఆరోగ్యమంత్రి ఫెర్నాండెజ్ భేటీ ఈ అధ్యయనం తెలంగాణ అభివృద్ధికి దక్కిన గుర్తింపు: కేటీఆర్ హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): లైఫ్ సైన్సెస్ రంగంలో తెలంగాణ సాధించిన విజ�
ప్రత్యేకంగా డ్రోన్ టెస్టింగ్ కారిడార్ దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రక్షణ రంగంలో స్టార్టప్లకు మరింత ప్రోత్సాహం డిఫెన్స్, ఏరోస్పేస్ లీడర్గా ఎదుగుతున్నాం ప్రత్యేక యూనివర్సిటీ ఏర్పాటుకు కృష�
ప్రభుత్వ చర్యలతో తక్కువ కేసులు భవిష్యత్తును ఆశాజనకంగా తీర్చిదిద్దుకోవాలి మహీంద్రా ఆక్సిజన్ ప్లాంట్, అంబులెన్స్ ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్ అమీర్పేట్, సెప్టెంబర్ 6: రాష్ట్రంలో కరోనా వ్యాప్త�
అమీర్పేట్: ఢిల్లీ కేంద్రంగా ఆయుర్వేద మందుల తయారీ సంస్థ జివిక ఆయుర్ సైన్సెస్ రాష్ట్రంలో రూ. 120 కోట్ల వ్యయంతో తన ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పేందుకు సిద్ధమైంది. సోమవారం బేగంపేట్లోని హోటల్ మటీసీ గ్రాం�
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రైతులకు ప్రయోజనం చేకూరాలని, వారు పండించే పంటలకు మరింత ధర లభించాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం నూతన ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ తీసుకొచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన �
హైదరాబాద్: ఇప్పుడు స్టార్టప్లదే కాలం. వారికి చేయూతనివ్వడమే ప్రభుత్వ కర్తవ్యం. అయితే రక్షణశాఖ ఆధ్వర్యంలో సాగుతున్న టెక్నాలజీ డెవలప్మెంట్ ఫండ్ స్కీమ్ను అమలు చేసేందుకు తెలంగాణ ముందు