తెలంగాణ ఈవీ టుడే కార్యక్రమంలోఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
విచక్షణరహితంగా శిలాజ ఇంధనాలను కాల్చడం, వృక్షసంపదను నిర్మూలించటం వంటి మానవ కార్యకలాపాలు వాతావరణంలో సీఓ2 తదితర గ్రీన్హౌస్ వాయువుల మోతాదును గణనీయంగా పెంచాయి.
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది.
ప్రారంభించిన ఆ దేశ రాయబారి మారిన్ హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో క్యూబా ట్రేడ్ సెంటర్ను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్తో కలిసి ఆ దేశ రాయబారి అలె�
గ్రామీణ సమస్యలు తీర్చడంలో యువతను భాగస్వామిని చేయాలనే యోచనతో తెలంగాణ ప్రభుత్వం కొత్త యోచనకు శ్రీకారం చుట్టింది. తెలంగాణ స్టేట్ ఇన్నొవేషన్ సెల్, యూనిసెఫ్ ఇండియా, ఇంక్విలాబ్ ఫౌండేషన్, యువా (Yuwaah) కలిసి ఈ కార్య
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 12 (నమస్తే తెలంగాణ): గ్రామీణ స్థాయిలో సరికొత్త ఆవిష్కరణలు జరగాలనే లక్ష్యంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) ఆధ్వర్యంలో ‘విలేజ్ ఇన్నోవేషన్ చాలెంజ్’ను నిర్వ�
అమల్లోకి తెస్తున్న తెలంగాణ ప్రభుత్వం టెక్ మహీంద్రాలో మెటావర్స్ టెక్నాలజీ ఆవిష్కరణ హాజరైన రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కొండాపూర్ (హైదరాబాద్), ఫిబ్రవరి 28: ఐటీ రంగంలో నూతన టెక్నా
నగరం చుట్టూ సాఫ్ట్వేర్ విస్తరణ లక్ష్యంగా కార్యాచరణ తూర్పు హైదరాబాద్లో లక్ష మంది పనిచేసేలా ప్రణాళిక జెన్ప్యాక్ట్ సంస్థ విస్తరణకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్�
రూరల్ ఇంక్యుబేషన్ కార్యక్రమం ప్రారంభం హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ-హబ్ తొలిసారి రూరల్ ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. రాష
బంజారాహిల్స్ : హైదరాబాద్ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వపరంగా అన్ని రకాలైన చర్యలు తీసుకుంటు న్నామని రాష్ట్ర ప్రభుత్వ పరిశ్రమలు, ఐటీశాఖ కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు. దేశవ్యాప్తంగా 5
పలు మోడళ్లను అవిష్కరించిన జయేష్ రంజన్ శేరి లింగంపల్లి, జనవరి 3: బ్రిటిష్ ఆటోమోబైల్ బ్రాండ్ ‘వన్ మోటో’ సంస్థ ఎలక్ట్రికల్ బైక్లు హైదరాబాద్ నగరంలో అందుబాటులో రానున్నాయి. ఫిబ్రవరిలో నగరంలో నూతన షొర
Jayesh Ranjan |
జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఎన్నో సంస్థలు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని రాష్ట్ర ప్రభుత్వ ఐటీ. పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ అన్నారు.
25 మందికి టాస్క్ శిక్షణ..నియామక పత్రాలు అందజేత హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ ఫార్మాసిటీ మొదటి నైపుణ్య శిక్షణా కార్యక్రమం సక్సెస్ అయింది. శిక్షణ పొందిన 125 మంది నిర్వాసితులకు ఫార్మా కం�