ఏడేండ్లలో 40% పెరిగిన సాగు విస్తీర్ణం వ్యవసాయ కార్యదర్శి రఘునందన్రావు హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, ఇప్పటి వరకు రూ.40 వేలకోట�
సీడీపీ కింద జిల్లాకో పారిశ్రామిక క్లస్టర్ ఒక్కొక్క క్లస్టర్ అభివృద్ధికి 10 కోట్లు ఇప్పటికే రాష్ట్రంలో క్లస్టర్ల 9 ఏర్పాటు హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలను ప్రోత్సహ�
జయేష్ రంజన్ | నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే లక్ష్యంగా టాస్క్ కార్యాలయం సేవలు అందిస్తున్నదని రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ పేర్కొన్నారు.
హైదరాబాద్ : కరోనా సంక్షోభ సమయంలో ఉద్యోగుల కోత, ఉద్యోగావకాశాలు సన్నగిల్లడం, నిరుద్యోగిత పెంపు వంటి వార్తలు వినవస్తుండగా యుఎస్ ఆధారిత డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ సొల్యూషన్స్ సంస్థ యుఎస్టీ త�
మూడేండ్లలో రూ.585 కోట్ల పెట్టుబడులు పెడుతున్న సంస్థ కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, జూన్ 14: ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ రెండో తయారీ కేంద్ర�
రూ.8 కోట్ల విలువైన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తామన్న గ్రాన్యూల్స్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతి వారం కోటి పారాసిటమల్- 500ఎంజీ మందులను ఉచితంగా అందించేందుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమి�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీపై నూతన విధానం రూ పొందించిందని, దానిని త్వరలోనే ప్రకటిస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. కరో�
డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేస్తే అలారంను హైదరాబాద్కు చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) సిద్ధం చేసింది
ముగిసిన జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వెలోడ్రమ్ వేదికగా జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఆద్యం