మూడేండ్లలో రూ.585 కోట్ల పెట్టుబడులు పెడుతున్న సంస్థ కొత్తగా 1,500 మందికి ఉద్యోగావకాశాలు హైదరాబాద్, జూన్ 14: ఆజాద్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.585 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్లో తమ రెండో తయారీ కేంద్ర�
రూ.8 కోట్ల విలువైన ట్యాబ్లెట్లు ఉచితంగా ఇస్తామన్న గ్రాన్యూల్స్ హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ప్రతి వారం కోటి పారాసిటమల్- 500ఎంజీ మందులను ఉచితంగా అందించేందుకు గ్రాన్యూల్స్ ఇండియా లిమి�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ పాలసీపై నూతన విధానం రూ పొందించిందని, దానిని త్వరలోనే ప్రకటిస్తుందని ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. కరో�
డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేస్తే అలారంను హైదరాబాద్కు చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) సిద్ధం చేసింది
ముగిసిన జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 31: ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని వెలోడ్రమ్ వేదికగా జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్షిప్ పోటీలు బుధవారం ముగిశాయి. ఆద్యం