ప్రారంభించిన పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): ప్రముఖ వాచీల తయారీ సంస్థ టైటాన్.. తమ స్మార్ట్ ల్యాబ్స్ను హైదరాబాద్లో అందుబాటులోకి తెచ్చింది. రాయదుర్గంల�
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించి రూ.400 కోట్ల నిధులను టీ-హబ్ నిర్మాణానికి కేటాయించిందని ఐటీ పరిశ్రమలశాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ తెలిపారు. 45 దేశాలకు చెందిన ట్రేడ్ ఆఫీస్, వెంచర్ క�
సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నేడు టీహబ్ 2.0 ప్రారంభం యూనికార్న్ ప్రతినిధులకు ప్రత్యేక ఆహ్వానం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్ నుంచి కొత్త భవనంలోకి టీహబ్ తరలింపు ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ ర�
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ది ఇండియా బ్లాక్చైన్ యాక్సిలరేటర్ కార్యక్రమానికి 14 ప్రారంభ దశలో ఉన్న వెబ్3 స్టార్టప్లు ఎంపికయ్యాయి. కాయిన్ స్విచ్, లుమోస్ ల్యాబ్స్తో కలిసి రాష్ట్ర ప్�
హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2022-23) తొలి త్రైమాసికంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ రంగానికి సంబంధించిన మౌలిక వసతుల అభివృద్ధి, వివిధ కార్యకలాపాల నిర్వహణకు రాష్ట్ర ప
అమెరికా తర్వాత ఇక్కడే ఏర్పాటు హైదరాబాద్, మే 4: ప్రపంచంలోనే అత్యంత వృద్ధిపథంలో దూసుకుపోతున్న కంపెనీల్లో ఒకటైన అమెరికాకు చెందిన ఇండిపెండెంట్ డిజిటల్ క్వాలిటీ ఇంజినీరింగ్ సర్వీసెస్ కంపెనీ క్వాలీజీల�
దేశంలోనే మొట్టమొదటిది హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): దేశంలోనే మొట్టమొదటి ఫ్లో కెమిస్ట్రీ టెక్నాలజీ హబ్ (ఎఫ్సీటీ హబ్) రాష్ట్రంలో ఏర్పాటైంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో డాక్టర్ రెడ్డీస్ లాబొ
ముంబైకి చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్స్ లిమిటెడ్(బీఎస్వీ) రాష్ట్రంలోని జీనోమ్ వ్యాలీలో రూ. 200 కోట్ల పెట్టుబడితో అత్యాధునిక వ్యాక్సిన్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయ�
సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)/శేరిలింగంపల్లి: పెంపుడు జంతువులకు సమగ్ర సేవలు అందించే పెట్ఫోక్ మొబైల్ యాప్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ ఆవిష్కరించారు. సోమవారం గచ�
తెలంగాణ ఈవీ టుడే కార్యక్రమంలోఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ సిటీబ్యూరో, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ఎలక్ట్రిక్ వాహన రంగానికి తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతంగా ఉందని, ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
విచక్షణరహితంగా శిలాజ ఇంధనాలను కాల్చడం, వృక్షసంపదను నిర్మూలించటం వంటి మానవ కార్యకలాపాలు వాతావరణంలో సీఓ2 తదితర గ్రీన్హౌస్ వాయువుల మోతాదును గణనీయంగా పెంచాయి.
Minister KTR | తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నంలో భాగంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు, ఇతర ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరింది.
ప్రారంభించిన ఆ దేశ రాయబారి మారిన్ హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో క్యూబా ట్రేడ్ సెంటర్ను ప్రారంభించారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్తో కలిసి ఆ దేశ రాయబారి అలె�