తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో భాగస్వామి కావాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార�
సాహితీ పండుగ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కొలువుదీరింది. సైఫాబాద్లోని విద్యారణ్య స్కూల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ సాహితీ ఉత్సవ ప్రారంభానికి శుక్రవారం జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో హాజరయ్యార�
వృత్తి నైపుణ్యం మెరుగుపడితేనే ఉపాధి అవకాశాలు స్థిరంగా ఉంటాయని, దీనికోసం నిపుణులు తమను తాము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్�
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని ‘చేజింగ్ సెల్' నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పరిశ్రమల శాఖ ముఖ్య కా
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీల్లో 3డీ ప్రింటింగ్ ఒకటని, దీనికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10: హైదరాబాద్లో ఆఫీస్ స్పేస్కు ఉన్న డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని ‘ఐస్ప్రౌట్’ తాజాగా మరో ప్రీమియం సెంటర్ను ప్రారంభించింది. భాగ్యనగరంలో నిర్వహిస్తున్న సెంటర్లలో ఇది ఆరోద�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మహిళలను వ్యాపారవేత్తలుగా ప్రోత్సహించేందుకు ట్రూకాలర్తో వి-హబ్ ఒప్పందం కుదుర్చుకున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రం�
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): జీఎంఆర్ ఇన్నోవెక్స్ నూతనంగా బ్లాక్ చెయిన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించింది. శనివారం శంషాబాద్ విమానాశ్రయంలోని ఏరో టవర్స్లో జరిగిన కార్యక్