టెక్నాలజీని ఆధునీకరించడంతోపాటు ఉత్పత్తిని మరింత పెంచేందుకు దోహదపడే విధంగా నూతన ఎంఎస్ఎంఈ పాలసీని త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ చె
WSA | వినికిడి సహాయ పరిశ్రమలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న డబ్ల్యూఎస్ ఆడియాలజీ (WSA) హైదరాబాద్లో తన కొత్త పరిశోధనాభివృద్ధి (రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్) కేంద్రాన్ని ప్రారంభించింది.
ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్ అన్నారు.
తెలంగాణ యువతలో సృజనాత్మక సామర్థ్యాన్ని పెంపొందించడంలో మేకర్ ఫెయిర్ హైదరాబాద్ కీలకపాత్ర పోషించిందని ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ అన్నారు.
యూరప్కు చెందిన ప్రముఖ లగ్జరీ ఫుట్వేర్ బ్రాండ్ బుగాటీ.. తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. తమ తొలి అవుట్లెట్ను హైదరాబాద్లో ప్రారంభించింది. దీంతో సంస్థ దక్షిణాది మార్కెట్లోకి ప్రవేశించినైట్టె�
తెలంగాణను తొలి నుంచీ ఆగర్భ శత్రువులా పరిగణిస్తున్న నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి అడుగడుగునా మోకాలడ్డుతున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్న కేంద్రం..
స్థానిక ఫర్నిచర్ ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తూ తగిన మార్కెట్ను కల్పించాలని ఐటీ, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఐకియా 5వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని హైటెక్ సిటీలోని ఐకియా స