తెలంగాణను తొలి నుంచీ ఆగర్భ శత్రువులా పరిగణిస్తున్న నరేంద్రమోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అభివృద్ధికి అడుగడుగునా మోకాలడ్డుతున్నది. అవకాశం దొరికిన ప్రతిసారీ శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్న కేంద్రం..
స్థానిక ఫర్నిచర్ ఉత్పత్తిదారులను ప్రోత్సహిస్తూ తగిన మార్కెట్ను కల్పించాలని ఐటీ, పరిశ్రమల ప్రత్యేక కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. ఐకియా 5వ వార్షిక వేడుకలను పురస్కరించుకుని హైటెక్ సిటీలోని ఐకియా స
సాంకేతికత పరంగా అభివృద్ధి సాధించడమే లక్ష్యంగా తెలంగాణ ముందుకు సాగుతుందని రాష్ట్ర ఐటీశాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. అసోసియేషన్ ఆఫ్ గ్రైనకాలజికల్ రోబోటిక్ సర్జన్స్ ఆఫ్ ఇండియా(ఏజీఆర్ఎస్),
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ప్రపంచంలో అతిపెద్ద రిఫరల్ ఆర్గనైజేషన్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్(బీఎన్ఐ) సదస్సు సెప్టెంబర్ 9 నుంచి 10 వరకు రెండు రోజులపాటు హైదరాబాద్లోని హైట
టీ-హబ్ ఇంక్యూబేటర్ సైట్స్60 (www.sites60.com).. చిన్న వ్యాపారులకోసం కేవలం 60 సెకండ్లలోనే తమ వెబ్సైట్ను రూపకల్పన చేసే టెక్నాలజీని పరిచయం చేసింది. ఈ సరికొత్త టెక్నాలజీని రాష్ట్ర ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్ గురువా
Hyderabad | అమెరికన్ సాఫ్ట్వేర్ సేవల సంస్థ హైదరాబాద్లో తమ రెండో అతిపెద్ద కార్యాలయాలన్ని ప్రారంభించింది. అమెరికా వెలుపల ఏర్పాటు చేసిన ఈ భారీ సెంటర్ను రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారం ప్రా�
కొత్తగా ఆవిష్కరించబడుతున్న స్టార్టప్లు ప్రభుత్వానికి సంబంధించి ఏవైనా ఉత్పత్తులను తయారు చేస్తుంటే, వాటికి మొదటి కస్టమర్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ కార్యదర్శి జయే�
పరిశోధన, ఉద్యోగ కల్పన, ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం కావడంలో స్టార్టప్లు కీలకపాత్ర పోషిస్తున్నాయని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. ఆర్జేఈవైఎస్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ రెండో
సాంకేతిక పరిజ్ఞానం నిజమైన గేమ్ చేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. శుక్రవారం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో ఇక్కడ ఓ హోటల్ జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్�
Jayesh Ranjan | సాంకేతిక పరిజ్ఞానం(Technology ) నిజమైన గేమ్ ఛేంజర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్(Jayesh Ranjan ) అన్నారు.
ఆశ్రమ పాఠశాలలకు ప్రభుత్వం పెద్ద పీట వేస్తున్నదని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. కంటోన్మెంట్లోని బాపూజీనగర్లోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో దాదాపు రూ.27లక్షలతో సొలేరా,