టీ వర్క్స్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు మొదటగా మీకు కృతజ్ఞతలు. నేను ఢిల్లీలో మిమ్మల్ని కలిసినప్పుడు మీరే టీవర్క్స్ను ప్రారంభించాలని కోరాను. నేను కోరుకున్నట్టుగానే మీరు మా కోసం సమయం ఇచ్చి, హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా (20వ సదస్సు) సదస్సును రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావు ప్రారంభించారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సె
సాంకేతిక కంపెనీల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న ప్రీమియర్ సంస్థ భారత్ వెబ్ 3 అసోసియేషన్.. తెలంగాణ సమాచార, సాంకేతిక, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ శాఖతో అవగాహన ఒప్పందం చేసుకొన్నది.
తెలంగాణ ఐటీ శాఖ తన వెబ్సైట్లను ఆధునీకరించింది. వినియోగదారుల అవసరాల రీత్యా మరింత మెరుగుపర్చిన ఈ వెబ్సైట్ల (https:// it.telangana.gov.in/, https:// data.telangana.gov)ను రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ శుక్రవారం ప్రారంభించా�
దేశ, విదేశీ కంపెనీల పెట్టుబడులకు తెలంగాణ కేరాఫ్ అడ్రస్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ కార్యదర్శి జయేశ్రంజన్ చెప్పారు. హైదరాబాద్లోని ఇండియన్ అమెరికన్ ఇంటర్నేషనల్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏఐ
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే బయో ఏషియా సదస్సులో భాగస్వామి కావాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓవెన్ రాష్ట్ర ప్రభుత్వ అధికార�
సాహితీ పండుగ హైదరాబాద్ లిటరరీ ఫెస్ట్ కొలువుదీరింది. సైఫాబాద్లోని విద్యారణ్య స్కూల్లో మూడు రోజుల పాటు జరిగే ఈ సాహితీ ఉత్సవ ప్రారంభానికి శుక్రవారం జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో హాజరయ్యార�
వృత్తి నైపుణ్యం మెరుగుపడితేనే ఉపాధి అవకాశాలు స్థిరంగా ఉంటాయని, దీనికోసం నిపుణులు తమను తాము మార్కెట్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దు కోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్�
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులిచ్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్-ఐపాస్ను ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లోని ‘చేజింగ్ సెల్' నిరంతరం పర్యవేక్షిస్తున్నదని పరిశ్రమల శాఖ ముఖ్య కా