జనగామ చౌరస్తా/స్టేషన్ఘన్పూర్/పాలకుర్తి/ దేవ ర్పుల/కొడకండ్ల, నవంబర్ 8 : నాగుల చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమ వారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి పుట్టల్లో పాలు పోసి నాగదేవత�
విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం రూ.29.04 లక్షలు మంజూరుజిల్లాలో 968 మంది అర్హులు ఒక్కొక్కరికి రూ.3 వేలు‘అందరికీ విద్య’ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుఈ ఏడాది 9,10తరగతుల విద్యార్థులకూ పంపిణీతల్లిదండ్రుల హర్షంభూప�
మణుగూరు రూరల్, నవంబర్ 8 : సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు సిద్ధమేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు �
భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాకలెక్టర్ను కలిసిన సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్భూపాలపల్లి రూరల్, నవంబర్ 8 : సింగరేణి భూ సేకరణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్�
ములుగుటౌన్, నవంబర్ 8 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంఈవో, హెచ్ఎంలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన చర్యలపై సోమవారం ఆయ�
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలను ప్రోత్సాహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్
మల్హర్: మండలంలోని తాడిచెర్ల జెన్ కో ఓపెన్కాస్టు ప్రాజెక్టు కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గ్రామంలో సోమవారం నుంచి అధికారులు రీసర్వే ప్రారంభించారు. గతంలో డేంజర్ జోన్లో ఉన్న1300 ఇండ్లను సర్వే చేసినప్పటికీ
మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ
చిట్యాల: లబ్ధిదారులకు పోడు భూమి హక్కులపై అవహగాన కలిగి ఉండాలని డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. సోమవారం మండలంలోని కాల్వపల్లి, వెంచరామి, చైన్పాక గ్రామల కేంద్రంగా అందుకుతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో
భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కల�
జిల్లా, మండల కమిటీల పర్యవేక్షణ ప్రతి అర్జీని రికార్డు చేయనున్న సిబ్బంది జీపీల్లో పూర్తయిన గ్రామసభలు కమిటీలకు అవగాహన సదస్సులు జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్య పరిష్కారం కో�
భూపాలపల్లి రూరల్, నవంబర్ 7: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు నూతన ఆవిష్కరణ పోటీలు నిర్వహిస్తున్నది. య
తహసీల్దార్ మహ్మద్ ఇర్బాల్కృష్ణకాలనీ, నవంబర్ 7: భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన స్పెషల్ సమ్మరి రివిజన్-2022లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని భూపాలపల్లి తహసీల్దార్ మహ్�
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తొమ్మిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ, సీఆర్టీ పోస్టులకు తాత్కాలిక ప్రాతి పదికన పని చేసేందుకు అర్హత గల మహిళల నుంచి దరఖాస్తులన�