చిట్యాల: లబ్ధిదారులకు పోడు భూమి హక్కులపై అవహగాన కలిగి ఉండాలని డీఆర్డీవో పురుషోత్తం అన్నారు. సోమవారం మండలంలోని కాల్వపల్లి, వెంచరామి, చైన్పాక గ్రామల కేంద్రంగా అందుకుతండా గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో
భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కల�
జిల్లా, మండల కమిటీల పర్యవేక్షణ ప్రతి అర్జీని రికార్డు చేయనున్న సిబ్బంది జీపీల్లో పూర్తయిన గ్రామసభలు కమిటీలకు అవగాహన సదస్సులు జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్య పరిష్కారం కో�
భూపాలపల్లి రూరల్, నవంబర్ 7: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు నూతన ఆవిష్కరణ పోటీలు నిర్వహిస్తున్నది. య
తహసీల్దార్ మహ్మద్ ఇర్బాల్కృష్ణకాలనీ, నవంబర్ 7: భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన స్పెషల్ సమ్మరి రివిజన్-2022లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని భూపాలపల్లి తహసీల్దార్ మహ్�
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని తొమ్మిది కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పీజీసీఆర్టీ, సీఆర్టీ పోస్టులకు తాత్కాలిక ప్రాతి పదికన పని చేసేందుకు అర్హత గల మహిళల నుంచి దరఖాస్తులన�
గణపురం :గణపురం మండలంలోని బుద్దారం గ్రామం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున 24 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్లుకున్నట్లు గణపురం ఎస్సై ఉదయ్ కిరణ్ తెలిపారు. ములుగు జిల్లాలోని వెంకటాపూర్ మండలంలో కేశవాపూర్ �
గణపురం : బాల్య వివాహలతో బాలల మెడకు ఉరితాడు బిగించొద్దని గణపురం ఎస్సై గుర్రం ఉదయ్ కిరణ్ అన్నారు. గణపురం మండలంలోని ధర్మారావుపేట గ్రామంలో బాల్య వివాహం జరిపిస్తున్నారనే సమాచారం మేరకు బాలల సంరక్షణ అధికారి వె
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నారం (సరస్వతి) బ్యారేజ్ లో 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఈమేరకు శుక్రవారం గోదావరి నుంచి 11300 క్యూసెక్కులు, మానేరు నది నుంచి 1000 క్యూసెక్కులు కలిపి మొత్తం 1230
చిట్యాల: ఉపాధిహామీ పనుల్లో భాగంగా చేపడుతున్న నర్సరీ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఏపీవో అలీంపాషా సూచించారు. శుక్రవారం మండలంలోని నైన్పాక, అందుకుతండా గ్రామపంచాయతీ పరిధిలో నిర్మిస్తున్న వన్ జీపీ వన్ నర�
కాళేశ్వరం: పవిత్ర పూణ్యక్షేత్రమైన శ్రీకాళేశ్వర ముక్తిశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా శుక్రవారం భక్తుల సందడి మొదలైంది. హైదరాబాద్, వరంగల్, భూపాలపల్లి, కరీంనగర్ వంటి నగరాల నుంచే గాక వివిధ జిల
మహాముత్తారం : ప్రతి ఒక్కరికీ కరోనా వాక్సిన్ వేయాలని డీమ్ అండ్ ఎచ్వో శ్రీరామ్ అన్నారు. బుధవారం మండలంలోని యామన్పల్లి గ్రామంలో కరోనా వాక్సినేషన్ డ్రైవ్ ను పరిశీలించారు. అనంతరం సిబ్బందికి కరోనా వాక్సినే�
భూపాలపల్లి : పెండింగ్ ఫైళ్లను వేగంగా ,పారదర్శకంగా నిర్వహించి పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాల�
చిట్యాల: మండలంలోని పాశిగడ్డతండాలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు అనాథపిల్లలకు ఆర్థికసాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాలికె రఘుపతి, వ్యవసాయ విస్తరణాధికారి రమ
భూపాలపల్లి: గతంలో గంజాయి కేసులో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు. మహముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాదం భిక్షపత