కాళేశ్వరం: మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద హై అలర్టు విధించింది. అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతంప
చిట్యాల: గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా ఏలేటిరామయ్యపల్లిలో మూడవ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రాహాలకు వేద పండితులత
కృష్ణకాలనీ: పోలీసులు నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. 2020 బ్యాచ్కు చెందిన 10మంది నూతన ప్రొబేషనరి రిజర్వు సబ్-ఇన్ స్పెక్టర్లు గ్రే హౌ�
మల్హర్ :మండలంలోని పలు అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ (జడ్పీ) సీఈవో శోభారాణి పరిశీలించారు. మండలంలోని అన్సాన్పల్లి, నాచారం గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి పనులు, వ్యాక్సినేషన్, నర్సరీల పనులను పర్యవేక�
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తె�
భూపాలపల్లి : భూపాలపల్లి పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ డయాగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువధరలకే ఆరో�
భూపాలపల్లి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-2022 విద్యాసంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళ�
భూపాలపల్లి: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని డీడీఎంఎస్ బి. వెంకన్న అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియా కేటీకే 8వ భూగర్భ గనిని, కేటీకే ఓసీపీ-3 ప్రాజెక్ట్ను ఆయన సందర్శించి, ఆయా గనులలో సింగరేణి యాజమాన్యం త
భూపాలపల్లి : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత కోరారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు జేసీ ము
టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలితేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భూపాలపల్లిరూరల్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభ�
జనవరి రెండో వారం కల్లా పూర్తి కావాలిఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అనుసరించాలిఅధికారులు సమన్వయంతో పనిచేయాలిములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, పోలీస్ శాఖ అధికారులతో సమా
ప్రారంభించనున్న చీఫ్ విప్ దాస్యం, ఎంపీ బండా ప్రకాశ్హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: నేటి నుంచి జరుగనున్న 30వ దక్షిణ భారత జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు వరంగల్ ఆతి థ్యం ఇవ్వనుంది. దేశంలోని వివిధ రాష్ర్ట�
విద్యార్థులకు రేపు ‘నాస్’ టెస్ట్జయశంకర్ జిల్లాలో 115 కేంద్రాలుహాజరుకానున్న 18,194 మంది విద్యార్థులుఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులుక్షేత్ర పరిశీలకులుగా 98 మంది ఛాత్రోపాధ్యాయులుభూపాలపల్లి ర�