మౌలిక వసతుల పనులు పూర్తి చేయండికలెక్టర్ భవేశ్ మిశ్రాగిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, నవంబర్ 17: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాల
జనవరి 5న చివరి జాబితా విడుదల చేయండిఎలక్టోరల్ అబ్జర్వర్ అహ్మద్ నదీంజిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, నవంబర్ 17 : ఓటరు జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వ�
ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య28,680ధరఖాస్తుల స్వీకరణ45,449.03 ఎకరాల మేర పోడు చేసిన గిరిజనులు32,154.21 మేరా సాగు చేసిన గిరిజనేతరులుములుగు, నవంబర్17(నమస్తేతెలంగాణ) : అడవులు అణ్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత�
కురవి, నవంబర్ 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత సీఎ�
రేపు లక్ష్మీనరసింహుడి జాతరసప్తగిరులను తలపించేలా కొండలుఏటా కార్తీక పౌర్ణమి రోజు స్వామి వారి కల్యాణంవన మూలికలకు నిలయం..ప్రకృతి రమణీయంగా గుట్టలుకురవి, నవంబర్ 17: కందగిరి పర్వత శిఖరంపై కాకతీయుల కాలంలో వల్మ
మహదేవపూర్:మండలకేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం మహదేవపూర్ లో జరిగింది. గత10 రోజుల క్రితం నుంచి జ్వరం,దగ్గు వంటి లక్షణాలు రాగా మహదేవపూర్లోని ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక�
కొడకండ్ల : మండలంలోని లక్ష్మక్కపల్లి రెవిన్యూ గ్రామంలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పై బోడోనికుంట తండా గ్రామపంచాయతీ పరిధిలోని రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు మండల కేంద్రంలోని ఎ�
కాళేశ్వరం: మావోయిస్టు బంద్ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దు కాళేశ్వరం గోదావరి నదిపై గల అంతర్ రాష్ట్ర వంతెన వద్ద హై అలర్టు విధించింది. అలాగే గోదావరి నది పరివాహక ప్రాంతంప
చిట్యాల: గ్రామదేవతల విగ్రహాల ప్రతిష్ఠాపనలో భాగంగా ఏలేటిరామయ్యపల్లిలో మూడవ రోజు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దేవతలైన భూలక్ష్మి, మహాలక్ష్మి, బొడ్రాయి, పోచమ్మతల్లి విగ్రాహాలకు వేద పండితులత
కృష్ణకాలనీ: పోలీసులు నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పని చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. 2020 బ్యాచ్కు చెందిన 10మంది నూతన ప్రొబేషనరి రిజర్వు సబ్-ఇన్ స్పెక్టర్లు గ్రే హౌ�
మల్హర్ :మండలంలోని పలు అభివృద్ధి పనులను జిల్లా పరిషత్ (జడ్పీ) సీఈవో శోభారాణి పరిశీలించారు. మండలంలోని అన్సాన్పల్లి, నాచారం గ్రామ పంచాయతీల పరిధిలో పల్లె ప్రగతి పనులు, వ్యాక్సినేషన్, నర్సరీల పనులను పర్యవేక�
కాళేశ్వరం: కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర-ముక్తీశ్వర స్వామివారి ఆలయం కార్తీక సోమవారం సందర్భంగా ఓం నమశ్శివాయ నామంతో మార్మోగింది. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, ఇతర రాష్ట్రాల నుంచివేలాదిగా భక్తులు వచ్చారు. తె�