భూపాలపల్లి : భూపాలపల్లి పట్టణంలో అత్యాధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ఆర్ఆర్ డయాగ్నస్టిక్ సెంటర్ను ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సోమవారం ప్రారంభించారు. పేద ప్రజలను దృష్టిలో ఉంచుకుని తక్కువధరలకే ఆరో�
భూపాలపల్లి : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-2022 విద్యాసంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల గడువును పొడిగించినట్లు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళ�
భూపాలపల్లి: రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి చేయాలని డీడీఎంఎస్ బి. వెంకన్న అన్నారు. శనివారం భూపాలపల్లి ఏరియా కేటీకే 8వ భూగర్భ గనిని, కేటీకే ఓసీపీ-3 ప్రాజెక్ట్ను ఆయన సందర్శించి, ఆయా గనులలో సింగరేణి యాజమాన్యం త
భూపాలపల్లి : అటవీ భూములను సాగు చేసుకుంటున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె.స్వర్ణలత కోరారు. శుక్రవారం భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో జరిగిన గ్రామ సభకు జేసీ ము
టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలితేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భూపాలపల్లిరూరల్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభ�
జనవరి రెండో వారం కల్లా పూర్తి కావాలిఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అనుసరించాలిఅధికారులు సమన్వయంతో పనిచేయాలిములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, పోలీస్ శాఖ అధికారులతో సమా
ప్రారంభించనున్న చీఫ్ విప్ దాస్యం, ఎంపీ బండా ప్రకాశ్హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: నేటి నుంచి జరుగనున్న 30వ దక్షిణ భారత జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు వరంగల్ ఆతి థ్యం ఇవ్వనుంది. దేశంలోని వివిధ రాష్ర్ట�
విద్యార్థులకు రేపు ‘నాస్’ టెస్ట్జయశంకర్ జిల్లాలో 115 కేంద్రాలుహాజరుకానున్న 18,194 మంది విద్యార్థులుఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులుక్షేత్ర పరిశీలకులుగా 98 మంది ఛాత్రోపాధ్యాయులుభూపాలపల్లి ర�
కాజీపేట, నవంబర్ 10 : విజయవాడకు కాజీపేట రైల్వేడ్రైవర్ల క్రూ లింకుల తరలింపుపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా హామీ ఇచ్చారని రాష�
సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వేణుగోపాల్మహాముత్తారం, నవంబర్10: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శ్రీదాస్యం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని దొబ్బల పహడ్ మో�
భూపాలపల్లి : నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద 30 మంది ఎంబీబీఎస్ చదివిన వైద్యుల నియామకానికి గత
భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్