కాజీపేట, నవంబర్ 10 : విజయవాడకు కాజీపేట రైల్వేడ్రైవర్ల క్రూ లింకుల తరలింపుపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా హామీ ఇచ్చారని రాష�
సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వేణుగోపాల్మహాముత్తారం, నవంబర్10: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శ్రీదాస్యం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని దొబ్బల పహడ్ మో�
భూపాలపల్లి : నిరుపేద ప్రజలకు సేవ చేయడం అదృష్టంగా భావించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. జిల్లాలోని పల్లె దవాఖానాల్లో నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద 30 మంది ఎంబీబీఎస్ చదివిన వైద్యుల నియామకానికి గత
భూపాలపల్లి : అటవీశాఖ భూముల్లో కాస్తుకున్న రైతులు పట్టాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కూరాకుల స్వర్ణలత కోరారు. మంగళవారం భూపాలపల్లి మండలంలోని పెద్దాపూర్ గ్రామంలో పోడు భూములకు ఆర్
భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్
జనగామ చౌరస్తా/స్టేషన్ఘన్పూర్/పాలకుర్తి/ దేవ ర్పుల/కొడకండ్ల, నవంబర్ 8 : నాగుల చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమ వారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి పుట్టల్లో పాలు పోసి నాగదేవత�
విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం రూ.29.04 లక్షలు మంజూరుజిల్లాలో 968 మంది అర్హులు ఒక్కొక్కరికి రూ.3 వేలు‘అందరికీ విద్య’ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుఈ ఏడాది 9,10తరగతుల విద్యార్థులకూ పంపిణీతల్లిదండ్రుల హర్షంభూప�
మణుగూరు రూరల్, నవంబర్ 8 : సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు సిద్ధమేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు �
భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాకలెక్టర్ను కలిసిన సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్భూపాలపల్లి రూరల్, నవంబర్ 8 : సింగరేణి భూ సేకరణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్�
ములుగుటౌన్, నవంబర్ 8 : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. కలెక్టరేట్లోని ఆడిటోరియంలో ఎంఈవో, హెచ్ఎంలతో ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టాల్సిన చర్యలపై సోమవారం ఆయ�
కృష్ణకాలనీ : భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని అందరూ తప్పకుండా కరోనా వ్యాక్సిన్ వేసుకునేలా వైద్య సిబ్బంది ప్రజలను ప్రోత్సాహించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్ అన్
మల్హర్: మండలంలోని తాడిచెర్ల జెన్ కో ఓపెన్కాస్టు ప్రాజెక్టు కు 500 మీటర్ల డేంజర్ జోన్లో ఉన్న గ్రామంలో సోమవారం నుంచి అధికారులు రీసర్వే ప్రారంభించారు. గతంలో డేంజర్ జోన్లో ఉన్న1300 ఇండ్లను సర్వే చేసినప్పటికీ
మహాముత్తారం: పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల కోరుకు ధరఖాస్తులు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. సోమవారం మండలంలోని మినాజీపేట, రేగులగూ