భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశిం�
భూపాలపల్లి : క్రీడలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయని తాడిచర్ల బ్లాక్-2 పీవీఎన్ఆర్ ఓసీపీ పీవో బీవీ రమణ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ �
భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల కోసం సంస్థ నిర్మిస్తున్న994 క్వార్టర్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో 400 క్వార్టర్ల నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుందన�
గణపురం :గణపురం మండలంలోని 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, ఒకరికి 50 వేల రూపాయలు ముఖ్యమవత్రి సహయ నిధి చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వేంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. సోమవారం గ�
భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా ఎం.రఘువరన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-1బ్యాచ్కు చెందిన రఘువరన్ కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు. అనంతరం మహబూబ�
భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులుఓర్వలేకే విపక్షాల ఆరోపణలు.. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాంజనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిఅమ్మాపురంలో వివిధ పార్టీల నుంచి టీఆ�
జిల్లాలో లక్ష్యానికి చేరువలో కరోనా నియంత్రణ టీకాలువ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 3,55,916తీసుకోవాల్సిన వారు 48,569పీహెచ్సీల వారీగా కలెక్టర్ పర్యవేక్షణనవంబర్ 3 వరకు నూరు శాతం పూర్తికి చర్యలుజనగామ చౌరస్తా,
పోడు రైతులకు అండగా ప్రభుత్వంనవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాంఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ములుగుపేదలకు మేలు చేసేలా రాష్ట్ర సర్కారు నిర్ణయాలుఓట్ల కోసమే రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలురాష్ట్
మరిపెడ, అక్టోబరు 30: దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ గ్రామీణుల ఆర్థికస్థితిగతులు మార్చిన సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 30 : ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఇందుకనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర�