భూపాలపల్లి : పెండింగ్ ఫైళ్లను వేగంగా ,పారదర్శకంగా నిర్వహించి పెండింగ్ లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాల�
చిట్యాల: మండలంలోని పాశిగడ్డతండాలో ఇటీవల తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు అనాథపిల్లలకు ఆర్థికసాయాన్ని అందించి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. మండల వ్యవసాయాధికారి నాలికె రఘుపతి, వ్యవసాయ విస్తరణాధికారి రమ
భూపాలపల్లి: గతంలో గంజాయి కేసులో పట్టుబడిన నలుగురు వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని భూపాలపల్లి సీఐ వాసుదేవరావు తెలిపారు. మహముత్తారం మండలం గండికామారం గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు గాదం భిక్షపత
భూపాలపల్లి : పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ హక్కు పత్రాల జారీకి ఈ నెల 8వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించడానికి ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశిం�
భూపాలపల్లి : క్రీడలు ఆరోగ్యానికి దివ్య ఔషధంగా పనిచేస్తాయని తాడిచర్ల బ్లాక్-2 పీవీఎన్ఆర్ ఓసీపీ పీవో బీవీ రమణ అన్నారు. స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో భూపాలపల్లి ఏరియా వర్క్ పీపుల్ స్పోర్ట్స్ �
భూపాలపల్లి: భూపాలపల్లి ఏరియాలో సింగరేణి కార్మికుల కోసం సంస్థ నిర్మిస్తున్న994 క్వార్టర్ల నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇందులో 400 క్వార్టర్ల నిర్మాణం వచ్చే సంవత్సరం మార్చి నాటికి పూర్తవుతుందన�
గణపురం :గణపురం మండలంలోని 10 మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను, ఒకరికి 50 వేల రూపాయలు ముఖ్యమవత్రి సహయ నిధి చెక్కులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వేంకటరమణారెడ్డి పంపిణీ చేశారు. సోమవారం గ�
భూపాలపల్లి :కోవిడ్ వ్యాక్సిన్పై ఇంకా భయమేంటి..దాదాపుగా జిల్లాలో వ్యాక్సినేషన్ చివరి దశకు చేరుకుంది..ప్రతి ఒక్కరూ ఆందోళన చెందకుండా వ్యాక్సిన్ వేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ
భూపాలపల్లి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ గా ఎం.రఘువరన్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2019 గ్రూప్-1బ్యాచ్కు చెందిన రఘువరన్ కరీంనగర్ జిల్లా పంచాయతీ అధికారిగా నియమితులయ్యారు. అనంతరం మహబూబ�
భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులుఓర్వలేకే విపక్షాల ఆరోపణలు.. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాంజనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిఅమ్మాపురంలో వివిధ పార్టీల నుంచి టీఆ�
జిల్లాలో లక్ష్యానికి చేరువలో కరోనా నియంత్రణ టీకాలువ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 3,55,916తీసుకోవాల్సిన వారు 48,569పీహెచ్సీల వారీగా కలెక్టర్ పర్యవేక్షణనవంబర్ 3 వరకు నూరు శాతం పూర్తికి చర్యలుజనగామ చౌరస్తా,