భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులుఓర్వలేకే విపక్షాల ఆరోపణలు.. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాంజనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిఅమ్మాపురంలో వివిధ పార్టీల నుంచి టీఆ�
జిల్లాలో లక్ష్యానికి చేరువలో కరోనా నియంత్రణ టీకాలువ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 3,55,916తీసుకోవాల్సిన వారు 48,569పీహెచ్సీల వారీగా కలెక్టర్ పర్యవేక్షణనవంబర్ 3 వరకు నూరు శాతం పూర్తికి చర్యలుజనగామ చౌరస్తా,
పోడు రైతులకు అండగా ప్రభుత్వంనవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాంఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ములుగుపేదలకు మేలు చేసేలా రాష్ట్ర సర్కారు నిర్ణయాలుఓట్ల కోసమే రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలురాష్ట్
మరిపెడ, అక్టోబరు 30: దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ గ్రామీణుల ఆర్థికస్థితిగతులు మార్చిన సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 30 : ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఇందుకనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర�
అధికారుల తీరుపై సభ్యుల మండిపాటుపారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలిజనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పలువురి డిమాండ్జనగామ చౌరస్తా, అక్టోబర్ 30 : అభివృద్ది పనుల్లో నాణ్యతాలోపానికి తోడు అధికారుల నిర్లక
పండిన ప్రతి గింజనూ కొంటాం..జిల్లాలో 159 కేంద్రాలురైతులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లుప్రతి మండలంలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణరాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుధాన్యం కొనుగోళ్లపై ప్
విజయవాడ-ఇతార్సీకి రైల్వే లైన్ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల మీదుగా నిర్మాణం975 కిలో మీటర్ల మేర ఏర్పాటుడీఎఫ్సీసీఐఎల్ ఆధ్వర్యంలో 2వేల మందితో 60బృందాల సర్వే2023 నుంచి ట్రాక్ పనులు ప్రారంభంగోవిందరావు�
తెలంగాణ పోరులో భూపాలపల్లి ప్రత్యేకం2009లో ఉద్యమనేత కేసీఆర్ ఆమరణ దీక్షనాడే ఇక్కడ జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభంఏర్పాటు ప్రకటన వచ్చే వరకు నిరంతరం1540 రోజులపాటు కొనసాగిన దీక్షలుఅత్యధిక రోజులు దీక్ష చేసిన గడ్డగా
ఏప్రిల్లో ఆగమనంతెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర నుంచి తరలిరానున్న భక్తులుకాళేశ్వరం వద్ద ఏర్పాట్లపై జయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా సమీక్షఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని ఆదేశాలుత్రివేణి సంగమం పుష్కర