ఆహ్లాదం పంచుతున్న గవర్నమెంట్ ఆఫీస్లు చెట్ల నీడన సేదతీరుతున్న ప్రజలు భూపాలపల్లి, అక్టోబర్ 19:వనాలను పెంచి ప్రజలకు కాలుష్యరహిత వాతావరణం అందేలా రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న హరితహారం అద్భుత ఫలితాలు ఇస�
జయశంకర్ జిల్లాలో పెరుగుతున్న భూగర్భ జలాలు 7.23 మీటర్ల సగటు లోతులో నీరు చిట్యాల మండలంలో కేవలం 1.83 మీటర్ల లోతులోనే.. కాటారం, మహదేవపూర్ మండలాల్లో నీటి నిల్వల పెంపునకు అధికారుల కృషి భూపాలపల్లి రూరల్, అక్టోబర్�
నిరుద్యోగ యువత స్వయం ఉపాధి పొందాలిరుణమేళాలో లోటుపాట్లు ఉండొద్దుకలెక్టర్ కృష్ణ ఆదిత్య ములుగుటౌన్, అక్టోబర్ 18 : స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసి నిరుద్యోగ యువత ఆర్థికాభివృద్ధికి దోహదపడాలని కలెక్టర్ కృ�
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంములుగు జడ్పీవైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతిగత ప్రభుత్వాలు ప్రజల సంక్షేమాన్ని మరిచాయి : ఎంపీపీలబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కుల పంపిణీ ములుగురూరల్, అక్ట
25 నుంచి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం కొవిడ్ నిబంధనలతో నిర్వహణ జయశంకర్ జిల్లాలో 10 కేంద్రాలు విద్యార్థుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులు భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 17: రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాల మేరక�
పది కిలోమీటర్ల మేర పర్యవేక్షణ పేకాట, కోడి పందేలు, గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై నజర్ అల్లర్లకు పాల్పడే వారిపై కేసుల నమోదు నిరంతరంగా మూడు బ్లూకోల్ట్స్ బృందాల పర్యవే�
బడుల బలోపేతం కోసం ఉపాధ్యాయులకు శిక్షణఅక్టోబర్ 1 నుంచే ప్రారంభమైన కార్యక్రమాలుఆరు నెలల పాటు ఇంటర్నెట్ ద్వారా నిర్వహణపర్యవేక్షిస్తున్న డీఈవోలు భూపాలపల్లి రూరల్, అక్టోబర్ 13 : విద్యాబోధనలో సమూల మార్పు�
18 అంశాలతో కొత్త ప్రతిపాదిత పనులుపర్యాటకుల సౌకర్యార్థం ఏర్పాటుసమీక్ష సమావేశంలో డీఆర్వో రమాదేవి వెల్లడిములుగుటౌన్, అక్టోబర్ 13 : ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయం జిల్లాకు తలమానికంగా మ�
అడవి బాటన గూడేనికి చేరిన డీఎంహెచ్వోప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాలని సూచనగొత్తికోయ మహిళలకు చీరెల పంపిణీగోవిందరావుపేట, అక్టోబర్ 9 : అర్హులైన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలనే ప్రభుత్వ సూచన మేరక