బతుకమ్మ చీరెలు ఇంట్లో దాచి పాత వాటిని తగులబెట్టారుప్రతిపక్షాల కుట్రలను ప్రజలు గమనిస్తున్నారుబతుకమ్మ చీరెల పంపిణీలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిచిట్యాల, అక్టోబర్ 3 : దేశంలో ఎక్కడా లేని వ
గణపురం, అక్టోబర్ 3 : భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిని విమర్శించే హక్కు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నాయిని రాజేందర్రెడ్డికి లేదని టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు పోలసాని లక్ష్మీనరసింహరావు అన
టేకుమట్ల, అక్టోబర్ 3: తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ ఫలాలు ఏదో ఒక రకంగా గడప గడపకూ చేరాయని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మార్సీలో ఆదివారం కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక�
చల్వాయి, పస్రా, నేతాజీనగర్లో పూర్తిగృహ ప్రవేశం చేసిన లబ్ధిదారులుగోవిందరావుపేట, పాపయ్యపల్లిలో కొనసాగుతున్న పనులుగోవిందరావుపేట, అక్టోబర్ 2 : నిరుపేదల ఆకాంక్షలకనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం వారికి నిలువన�
పాలపల్లి టౌన్, అక్టోబర్ 2 : తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ బతుకమ్మ పండగ సారె పంపించారని, గతంలో ఏ పాలకులు చేయని పని సీఎం కేసీఆర్ చేసి చూపుతున్నారని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో
జయశంకర్భూపాలపల్లి, అక్టోబర్ 2 (నమస్తేతెలంగాణ) : నైతిక విలువలులేని, ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న నీకు సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత లేదని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, టీఎస్ ఆగ్రోస్ ఇండస్ట్ర�
గోదావరి | భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం పుష్కర ఘాట్ వద్ద గోదావరి నీటిమట్టం 12 మీటర్లకు చేరింది.
Jayashankar bhupalpally | గులాబ్ తుఫాను ధాటికి తెలంగాణ రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మండలం కాళేశ్వరం వద్ద గోదావరి
Bhupalapally | చిట్యాల మండలం జూకల్ గ్రామానికి చెందిన గాజే రామ్ చరణ్ (12) రెండు రోజుల క్రితం ఇంట్లో నుండి వెళ్లి పోయాడు. బాలుడు అదృశ్యంతో అతని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కుమారుడి
భూపాలపల్లి రూరల్ : జిల్లాలలో కొనసాగుతున్న నిర్మాణ పనులను నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యా�
పిల్లల్లో నైపుణ్యం వెలికితీతకు ‘విద్యార్థి విజ్ఞాన్ మంథన్’ ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం.. అక్టోబర్ 31దాకా గడువు ఆరో తరగతి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు అవకాశం నవంబర్లో జిల్�
ఆర్టీసీ బస్డిపోకు ఏర్పాటుకూ అనుమతిటీవల రవాణా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన జడ్పీ చైర్మన్ జగదీశ్వర్సుముఖత వ్యక్తంచేసిన పువ్వాడత్వరలో నెరవేరనున్న ఏజెన్సీవాసుల ఆకాంక్షమరింత మెరుగుపడనున్న రవాణా స
స్వయంఉపాధితో సర్కారు భరోసాపర్యాటక ప్రాంతాల్లో దుకాణాలకు ఏర్పాట్లుడెయిరీ, హోటళ్ల, కూరగాయల యూనిట్లు కూడా..స్వయం సహాయక సభ్యులకు నిర్వహణ బాధ్యతలుఈ ఆర్థిక సంవత్సరంలో రుణ లక్ష్యం రూ.188 కోట్లుఇప్పటికే రూ.54 కోట�