ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణిమదర్థెరిస్సా విగ్రహం నుంచి హంటర్రోడ్డు వరకు సైకిల్ ర్యాలీహనుమకొండ చౌరస్తా/కాజీపేట, సెప్టెంబర్ 12 : హనుమకొండలోని జేఎన్ఎస్లో ఈనెల 15 నుంచి 19 వ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లా దవాఖానకు 10 వెంటిలేటర్ బెడ్స్ అందజేతకాటారం మండలం బొప్పారం గ్రామస్తుల ఔదార్యంఅంబులెన్స్ అందించిన ఈసీఐఎల్ సంస్థరోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మోటర్బైక్ అంబులెన్స్జిల్లావాస�
నమస్తేతెంగాణ నెట్వర్క్, సెప్టెంబర్9: ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో గురువారం ప్రజాకవి, సాహితీవేత్త కాళోజీ నారయణరావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. భూపాలపల్లిలో అదనపు �
జోరుగా టీఆర్ఎస్ వార్డు, గ్రామ కమిటీ ఎన్నికలుమండలాలవారీగా ఎమ్మెల్యే గండ్ర సమావేశాలుపార్టీ ఆదేశాల మేరకు క్రమశిక్షణ పాటిస్తున్న గులాబీ శ్రేణులుపదవులకు కోసం పోటీపడుతున్న ఆశావహులు50కి పైగా గ్రామ కమిటీల�
హన్మకొండ జిల్లా వైద్యాధికారిగానియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులుములుగురూరల్, సెప్టెంబర్ 6 : ములుగు డీఎంహెచ్వోగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ అల్లెం అప్పయ్యకు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్జన్గా ప
చైతన్యవంతమైన ప్రాంతం హుజూరాబాద్ బీజేపీవి ప్రజావ్యతిరేక విధానాలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కమలాపూర్, సెప్టెంబర్ 5 : సొంత మండలమని �
శ్వాసకోశ సమస్యలకు టీకాతో చెక్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఇప్పటికే ప్రారంభమైన ప్రక్రియ ఆరోగ్య కేంద్రాలకు 1050 డోసులు పంపిణీ అందుబాటులో మరో 200 డోసులు భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 5: పిల్లల్లో వచ్చే శ్వాస�
మెరుగుపడుతున్న బొగ్గు ఉత్పత్తిసింగరేణిలో పని స్థలాల పెంపుఎస్డీఎల్ యంత్రాల పనితీరు భేష్భూపాలపల్లి ఏరియాలో మెరుగుపడుతున్న బొగ్గు ఉత్పత్తిభూపాలపల్లి, సెప్టెంబర్ 2 : బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ �
భూపాలపల్లి, సెప్టెంబర్ 2: కరోనా వైరస్ కట్టడికి, కరోనా సోకిన సింగరేణియులకు సింగరేణి ఏరియా దవాఖాన డాక్టర్లు, వైద్య సిబ్బంది విస్తృతంగా అందించిన వైద్య సేవలు అభినందనీయమని భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం శ్�
జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హైకృష్ణకాలనీ, సెప్టెంబర్ 2 : ఆగిపోయిన చదువు తిరిగి కొనసాగించుకోవాలనుకునే వారికి ఓపెన్ స్కూల్ ఓ వరమని జయశంకర్ భూపాలపల్లి డీఈవో అబ్దుల్ హై అన్నారు. గురువారం డీఈవో కా�
సెప్టెంబర్ నెలాఖరు వరకు ఈవీఎం గోదాముల నిర్మాణాలు పూర్తి చేయాలి నాణ్యతా ప్రమాణాలు పాటించాలి రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ భూపాలపల్లి టౌన్/ములుగు టౌన్, ఆగస్టు 30: ఈవీఎం గోదాముల నిర్మాణ ప�
ఉనికి కోసమే వారి యాత్రలుబీజేపీ, కాంగ్రెస్ నేతలు పిచ్చిప్రేలాపనలు మానుకోవాలిబండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర అర్థరహితంబ్రిటీష్ పాలనను తలపిస్తున్న బీజేపీ పాలనమీడియా దృష్టిని ఆకర్షించేందుకే రేవంత్రె