కాటారం/ మల్హర్/ గణపురం, డిసెంబర్3: కాటారం మండల కేంద్రతోపాటు గంగారం, మేడిపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ దబ్బెట స్వామి శుక్రవారం ప్రారంభించారు. మల్హర్ మ�
హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించాలివిద్యార్థులకు ప్రతి రోజూ రాగి లడ్డు, పల్లిపట్టీలు ఇవ్వాలికలెక్టర్లు అధికారులతో కలిసి హాస్టళ్లను తనిఖీ చేయాలిరాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా�
గొర్రెల పంపిణీ వేగవంతం మొదటి విడుత 6,351 లబ్ధిదారులకు అందజేత రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెరిగిన యూనిట్ కాస్ట్ జీవాల కొనుగోలు వెళ్లినఅధికారులు, పెంపకందారులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జయశంకర
రోడ్డు భద్రతా నియమాలు పాటించని వారిపై అధికారుల నజర్అడుగడుగునా టాస్క్ఫోర్స్, పోలీసుల తనిఖీలుపరిమితికి మించి ప్రయాణిస్తున్న ప్రైవేట్, ప్యాసింజర్ వాహనాలపై చర్యలునిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, సీజ్�
అంగన్వాడీ కేంద్రాల్లో ఆంగ్లబోధనపూర్వ ప్రాథమిక విద్యతోపాటు ఇంగ్లిష్కాన్వెంట్లకు దీటుగా ఆంగ్లమాధ్యమంఎల్కేజీ, యూకేజీల వారీగా పుస్తకాలుప్రతిభ ఆధారంగా పిల్లలకు ప్రత్యేక స్టార్స్జనగామ, నవంబర్ 26 (నమస
ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచితంగా సేవలుఇప్పటికే కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అందుబాటులో వైద్యంతాజాగా ఎయిడ్స్ రోగుల కోసం ప్రత్యేక కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయంవరంగల్ ఎంజీఎం దవాఖానలో సెంటర్ నె�
మానుకోట ఏజెన్సీ ప్రాంతంలో సంచారంభయం గుప్పిట్లో అటవీ గ్రామాల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుమహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చినట్లు అంచనాపెద్దపులి సంచారం ఏజెన్సీ గ్రామాల ప్రజలను కలవ�
భూపాలపల్లి రూరల్, నవంబర్ 26 : భారతదేశ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకరతో పాటు ప
మేడారం జాతర ఏర్పాట్లు ఘనంగా ఉండాలికలెక్టర్ కృష్ణ ఆదిత్య కలెక్టరేట్లో ఏర్పాట్లపై సమీక్షగతం కంటే మెరుగ్గా చేపట్టాలని పిలుపుములుగుటౌన్, నవంబర్ 26 : ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతరలో ప్
తొరూర్రు, నవంబర్ 26: గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనాలని ఎంపీపీ తుర్పాటి చిన్నఅంజ య్య అన్నారు. మండలంలోని అమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు
జనగామ చౌరస్తా, నవంబర్ 26 : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఈ నెల 23వ తేది నుండి నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థుల రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2021 పోటీలు శుక్రవ�