మానుకోట ఏజెన్సీ ప్రాంతంలో సంచారంభయం గుప్పిట్లో అటవీ గ్రామాల ప్రజలుఅప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులుమహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి వచ్చినట్లు అంచనాపెద్దపులి సంచారం ఏజెన్సీ గ్రామాల ప్రజలను కలవ�
భూపాలపల్లి రూరల్, నవంబర్ 26 : భారతదేశ అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం జేసీ స్వర్ణలత, అదనపు కలెక్టర్ టీఎస్ దివాకరతో పాటు ప
మేడారం జాతర ఏర్పాట్లు ఘనంగా ఉండాలికలెక్టర్ కృష్ణ ఆదిత్య కలెక్టరేట్లో ఏర్పాట్లపై సమీక్షగతం కంటే మెరుగ్గా చేపట్టాలని పిలుపుములుగుటౌన్, నవంబర్ 26 : ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు జరిగే మేడారం మహాజాతరలో ప్
తొరూర్రు, నవంబర్ 26: గ్రామాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతుల ధాన్యాన్ని జాప్యం లేకుండా కొనాలని ఎంపీపీ తుర్పాటి చిన్నఅంజ య్య అన్నారు. మండలంలోని అమ్మాపురంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు
జనగామ చౌరస్తా, నవంబర్ 26 : జిల్లా కేంద్రంలోని హైదరాబాద్ రోడ్డు మార్గంలో ఉన్న సెయింట్ మేరీస్ హైస్కూల్లో ఈ నెల 23వ తేది నుండి నిర్వహిస్తున్న పాఠశాల విద్యార్థుల రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ 2021 పోటీలు శుక్రవ�
ములుగు నుంచే ‘హెల్త్ ప్రొఫైల్’కు శ్రీకారంపైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన జిల్లా.. 90 రోజుల ప్రణాళికతో ఇంటింటా సర్వేడిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం153 వైద్య బృందాలతో రోజూ 3,060 మందికి వైద్య పరీక్షలు16 రకాల టెస్�
250 పడకలకు వైద్యశాల అప్గ్రేడ్భవన నిర్మాణానికి నిధులు మంజూరునూతన కలెక్టరేట్ వద్ద పదెకరాల స్థలం కేటాయింపుకార్పొరేట్ స్థాయి వైద్య సేవలుస్పెషలిస్టు డాక్టర్ల నియామకానికి చర్యలుకలెక్టర్ కృష్ణ ఆదిత్య �
ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేస్తాంయాసంగిపై స్పష్టత ఇవ్వని కేంద్రంఎంఎస్పీ, విద్యుత్ చట్టాలను రద్దు చేయాలి.. రేవంత్రెడ్డీ ఢిల్లీలో కొట్లాడుబండి సంజయ్, కిషన్రెడ్డి రైతులు కాదువిలేకరుల సమావేశంలో �
మరో ముగ్గురి నామినేషన్లకూ ఓకేపరిశీలనలో ఒకరి నామినేషన్తొమ్మిది మంది నామినేషన్ల తిరస్కరణఅబ్జర్వర్ సమక్షంలో పరిశీలనఉప సంహరణకు రేపు తుది గడువువరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఉమ్మడి జిల్లా స�
కాళేశ్వరంలో 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలుపారిశుధ్య పనులు పగడ్బందీగా జరిగేలా చూడాలిజయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రావివిధ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, నవంబర్ 24: ప్రాణహిత పు
ములుగురూరల్/ వెంకటాపూర్/ మహాముత్తారం/ మంగపేట/ కాటారం/మల్హార్, నవంబర్24: ములుగు మండలం రాయినిగూడెం, పెగడపల్లి, పంచోత్కులపల్లి, జగ్గన్నపేట గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బుధవార