భూపాలపల్లి కలెక్టర్ భవేశ్ మిశ్రాకలెక్టర్ను కలిసిన సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్భూపాలపల్లి రూరల్, నవంబర్ 8 : సింగరేణి భూ సేకరణ పనులను వేగవంతం చేసి, త్వరగా పూర్తిచేయనున్నట్లు భూపాలపల్లి కలెక్టర్�
భూపాలపల్లి : ప్రభుత్వం అటవీభూముల హక్కుల చట్టం కింద అటవీ భూముల్లో కాస్తులో ఉన్న భూములకు మాత్రమే పట్టాలు (హక్కు పత్రాలు) ఇవ్వడానికి నిర్ణయించుకుందని, ప్రభుత్వ భూముల్లో కబ్జాలో ఉన్న వారికి కాదని జాయింట్ కల�
జిల్లా, మండల కమిటీల పర్యవేక్షణ ప్రతి అర్జీని రికార్డు చేయనున్న సిబ్బంది జీపీల్లో పూర్తయిన గ్రామసభలు కమిటీలకు అవగాహన సదస్సులు జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పోడు భూముల సమస్య పరిష్కారం కో�
భూపాలపల్లి రూరల్, నవంబర్ 7: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథంతో పాటు పరిశోధనలపై ఆసక్తిని పెంపొందించేందుకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ విద్యార్థులకు నూతన ఆవిష్కరణ పోటీలు నిర్వహిస్తున్నది. య
తహసీల్దార్ మహ్మద్ ఇర్బాల్కృష్ణకాలనీ, నవంబర్ 7: భారత ఎన్నికల సంఘం విడుదల చేసిన స్పెషల్ సమ్మరి రివిజన్-2022లో భాగంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని భూపాలపల్లి తహసీల్దార్ మహ్�
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులుఓర్వలేకే విపక్షాల ఆరోపణలు.. కార్యకర్తలను కంటికిరెప్పలా కాపాడుకుంటాంజనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిఅమ్మాపురంలో వివిధ పార్టీల నుంచి టీఆ�
జిల్లాలో లక్ష్యానికి చేరువలో కరోనా నియంత్రణ టీకాలువ్యాక్సిన్ తీసుకున్న వారి సంఖ్య 3,55,916తీసుకోవాల్సిన వారు 48,569పీహెచ్సీల వారీగా కలెక్టర్ పర్యవేక్షణనవంబర్ 3 వరకు నూరు శాతం పూర్తికి చర్యలుజనగామ చౌరస్తా,
పోడు రైతులకు అండగా ప్రభుత్వంనవంబర్ 8 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాంఎక్కువ అటవీ ప్రాంతం కలిగిన జిల్లా ములుగుపేదలకు మేలు చేసేలా రాష్ట్ర సర్కారు నిర్ణయాలుఓట్ల కోసమే రాజకీయం చేస్తున్న ప్రతిపక్షాలురాష్ట్
మరిపెడ, అక్టోబరు 30: దేశానికి పట్టుగొమ్మలైన పల్లెసీమలను అన్నివిధాలా అభివృద్ధి చేస్తూ గ్రామీణుల ఆర్థికస్థితిగతులు మార్చిన సీఎం కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన
మహబూబాబాద్ రూరల్, అక్టోబర్ 30 : ప్రజాసంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, ఇందుకనుగుణంగానే దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మానుకోట ఎమ్మెల్యే బానోత్ శంకర�
అధికారుల తీరుపై సభ్యుల మండిపాటుపారిశుధ్య కార్మికుల సంఖ్య పెంచాలిజనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పలువురి డిమాండ్జనగామ చౌరస్తా, అక్టోబర్ 30 : అభివృద్ది పనుల్లో నాణ్యతాలోపానికి తోడు అధికారుల నిర్లక
పండిన ప్రతి గింజనూ కొంటాం..జిల్లాలో 159 కేంద్రాలురైతులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లుప్రతి మండలంలో ప్రత్యేకాధికారి పర్యవేక్షణరాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుధాన్యం కొనుగోళ్లపై ప్