రేపు లక్ష్మీనరసింహుడి జాతరసప్తగిరులను తలపించేలా కొండలుఏటా కార్తీక పౌర్ణమి రోజు స్వామి వారి కల్యాణంవన మూలికలకు నిలయం..ప్రకృతి రమణీయంగా గుట్టలుకురవి, నవంబర్ 17: కందగిరి పర్వత శిఖరంపై కాకతీయుల కాలంలో వల్మ
టార్పాలిన్లు, గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలితేమ శాతంపై రైతులకు అవగాహన కల్పించాలిజయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భూపాలపల్లిరూరల్, నవంబర్ 11: ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభ�
జనవరి రెండో వారం కల్లా పూర్తి కావాలిఎమ్మెల్సీ ఎన్నికల నియమావళిని అనుసరించాలిఅధికారులు సమన్వయంతో పనిచేయాలిములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్యఆర్అండ్బీ, ఆర్డబ్ల్యూఎస్, పీఆర్, పోలీస్ శాఖ అధికారులతో సమా
ప్రారంభించనున్న చీఫ్ విప్ దాస్యం, ఎంపీ బండా ప్రకాశ్హనుమకొండ చౌరస్తా, నవంబర్ 11: నేటి నుంచి జరుగనున్న 30వ దక్షిణ భారత జాతీయ స్థాయి సీనియర్ ఖోఖో పోటీలకు వరంగల్ ఆతి థ్యం ఇవ్వనుంది. దేశంలోని వివిధ రాష్ర్ట�
గణపురం : గణపురం తాసీల్దార్ కార్యాలయంను గురువారం భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం తాసీల్దార్ సతీశ్కుమార్క
విద్యార్థులకు రేపు ‘నాస్’ టెస్ట్జయశంకర్ జిల్లాలో 115 కేంద్రాలుహాజరుకానున్న 18,194 మంది విద్యార్థులుఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ అధికారులుక్షేత్ర పరిశీలకులుగా 98 మంది ఛాత్రోపాధ్యాయులుభూపాలపల్లి ర�
కాజీపేట, నవంబర్ 10 : విజయవాడకు కాజీపేట రైల్వేడ్రైవర్ల క్రూ లింకుల తరలింపుపై రైల్వే ఉన్నతాధికారులతో చర్చించి, సరైన నిర్ణయం తీసుకుంటామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా హామీ ఇచ్చారని రాష�
సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ వేణుగోపాల్మహాముత్తారం, నవంబర్10: బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీడబ్ల్యూసీ చైర్ పర్సన్ శ్రీదాస్యం వేణుగోపాల్ అన్నారు. బుధవారం మండలంలోని దొబ్బల పహడ్ మో�
పీఎంఈజీపీ రాష్ట్ర నోడల్ అధికారి నారాయణరావుఉపాధి కల్పన పథకంపై అవగాహన సదస్సుకృష్ణకాలనీ నవంబర్ 10 : పరిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పీఎంఈజీపీరాష్ట్ర నోడల్ అధికారి నారాయణరావ�
జనగామ చౌరస్తా/స్టేషన్ఘన్పూర్/పాలకుర్తి/ దేవ ర్పుల/కొడకండ్ల, నవంబర్ 8 : నాగుల చవితి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. సోమ వారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు వెళ్లి పుట్టల్లో పాలు పోసి నాగదేవత�
విద్యార్థులకు సర్కారు రవాణా భత్యం రూ.29.04 లక్షలు మంజూరుజిల్లాలో 968 మంది అర్హులు ఒక్కొక్కరికి రూ.3 వేలు‘అందరికీ విద్య’ లక్ష్యంగా ప్రభుత్వం ముందుకుఈ ఏడాది 9,10తరగతుల విద్యార్థులకూ పంపిణీతల్లిదండ్రుల హర్షంభూప�
మణుగూరు రూరల్, నవంబర్ 8 : సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం చేసేందుకు సిద్ధమేనని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు �