మరో ముగ్గురి నామినేషన్లకూ ఓకేపరిశీలనలో ఒకరి నామినేషన్తొమ్మిది మంది నామినేషన్ల తిరస్కరణఅబ్జర్వర్ సమక్షంలో పరిశీలనఉప సంహరణకు రేపు తుది గడువువరంగల్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఉమ్మడి జిల్లా స�
కాళేశ్వరంలో 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలుపారిశుధ్య పనులు పగడ్బందీగా జరిగేలా చూడాలిజయశంకర్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రావివిధ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, నవంబర్ 24: ప్రాణహిత పు
ములుగురూరల్/ వెంకటాపూర్/ మహాముత్తారం/ మంగపేట/ కాటారం/మల్హార్, నవంబర్24: ములుగు మండలం రాయినిగూడెం, పెగడపల్లి, పంచోత్కులపల్లి, జగ్గన్నపేట గ్రామాల్లో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను బుధవార
బొగ్గు ఉత్పత్తిలో తాడిచెర్ల ఉపరితల గని హవాజెన్కో విద్యుత్ సంస్థకు నిరాటంకంగా రవాణాసామాజిక బాధ్యతగా అభివృద్ధి పనులుమల్హర్, నవంబర్ 24: బొగ్గు ఉత్పత్తి రంగంలో ఏఎంఆర్ కంపెనీ నాల్గు సంవత్సరాలు పూర్తి చ�
వరంగల్, నవంబర్ 24: నగరంలో అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్సిటీ, సీఎంఈవై, డీఆర్ఎఫ్ తదితర పథకాల నిధులతో చేపట్టిన ప�
వరి రైతుకు మద్దతుగా గులాబీ దండుమహాధర్నాకు తరలిపోనున్నజిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులుకేంద్ర ప్రభుత్వం ధాన్యం మొత్తం కొనాలని డిమాండ్జయశంకర్ జిల్లా నుంచి ఎమ్మెల్యే గండ్ర, ములుగు నుంచి జడ్పీచైర్మన్
నేటి నుంచి బుగులోని జాతరమూడు రోజుల పాటు వైభవంగా ఉత్సవాలుప్రకృతి అందాల నడుమ కొలువుదీరిన వేంకటేశ్వరస్వామిరెండో తిరుపతిగా ప్రసిద్ధిప్రత్యేక ఆకర్షణగా ప్రభబండ్లుతరలిరానున్న వేలాది మంది భక్తులురేగొండ, న�
మౌలిక వసతుల పనులు పూర్తి చేయండికలెక్టర్ భవేశ్ మిశ్రాగిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, నవంబర్ 17: గిరిజన ఆశ్రమ పాఠశాలలు, వసతి గృహాల్లో చేపట్టిన మౌలిక వసతుల నిర్మాణాల
జనవరి 5న చివరి జాబితా విడుదల చేయండిఎలక్టోరల్ అబ్జర్వర్ అహ్మద్ నదీంజిల్లా ఎన్నికల అధికారులకు ఆదేశాలుభూపాలపల్లి రూరల్, నవంబర్ 17 : ఓటరు జాబితాను వంద శాతం పారదర్శకంగా సిద్ధం చేయాలని ఎలక్టోరల్ అబ్జర్వ�
ములుగు కలెక్టర్ కృష్ణ ఆదిత్య28,680ధరఖాస్తుల స్వీకరణ45,449.03 ఎకరాల మేర పోడు చేసిన గిరిజనులు32,154.21 మేరా సాగు చేసిన గిరిజనేతరులుములుగు, నవంబర్17(నమస్తేతెలంగాణ) : అడవులు అణ్యాక్రాంతం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత�
కురవి, నవంబర్ 17: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మెడలు వంచైనా తెలంగాణ రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడుకుంటామని గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ అధినేత సీఎ�