లింగాలఘనపురం, డిసెంబర్ 4: రాష్ట్రంలోని గ్రంథాలయాలు విజ్ఞాన బాండాగారాలుగా విరాజిల్లుతున్నాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెళ్లి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శాఖ గ్రంథాలయా న్ని శన�
భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభంగణపురం/కృష్ణకాలనీ, డిసెంబర్4: రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎ�
ఉమ్మడి జిల్లాలో 4 వేల ఎకరాల సంరక్షణబోర్డులు పాతి, అక్రమ నిర్మాణాల కూల్చివేతరిజిస్ట్రేషన్ కాకుండా రెవెన్యూకు సమాచారంమరో 473 ఎకరాల సంరక్షణకు సన్నద్ధంవరంగల్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : దేవుడి భ
లింగాలఘనపురం, డిసెంబర్ 3 : బంధువు అంత్యక్రియలకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో దంపతులతోసహా తనయుడు దుర్మరణం చెందిన ఘటన విషాదం నింపింది. జనగామ- సూర్యాపేట జాతీయ రహదారిపై జనగామ జిల్లా వనపర్తి సమీపంలో కారు టైరు పగిల
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్దపులి సంచారంఒక్కో రోజు ఒక్కో జిల్లాలో ప్రత్యక్షంతాజాగా మహాముత్తారం, మల్హర్ మండలాల్లో ..వెంట్రుకలు, మలం సేకరించిన అటవీ అధికారులుహాని తలపెడితే కఠిన చర్యలు : ఎఫ్ఆర్వో దివ్యమహ�
జిల్లా సంక్షేమాధికారి ప్రేమలతఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవంనమస్తే తెలంగాణ నెట్వర్క్, డిసెంబర్ 3: దివ్యాంగులు మనోదైర్యంతో ముందుకు సాగాలని జిల్లా సంక్షేమాధికారి ప్రేమలత అన్నారు. శుక్రవారం ములుగు,
నెల్లికుదురు మండలంలో ‘మన ఊరు- మన ఎమ్మెల్యే’ఇంటింటికీ వెళ్లి సమస్యలు తెలుసుకున్న శంకర్నాయక్అధికారులతో మాట్లాడి పరిష్కారానికి హామీరైతుల గురించి ఆలోచిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్గడప గడపకూ సంక్షేమ ఫలాల�
మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 3: రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయించి మద్దతు ధర పొందాలని పీఏసీఎస్ చైర్మన్ నాయిని రంజిత్కుమార్ అన్నారు. శుక్రవారం మండల�
ప్రతి ధాన్యపు గింజా కొనుగోలు చేస్తాం..రైతులు ఆరుతడి పంటలు వేయాలిఎమ్మెల్యే తాటికొండ రాజయ్యలింగాలఘనపురం, డిసెంబర్ 3: మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఎమ్మెల�
స్టేషన్ ఘన్పూర్, డిసెంబర్ 3 : వచ్చే యాసంగిలో రైతులు వరికి బదులు ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని జిల్లా వ్యవసాయాధికారి రాధి క సూచించారు. శుక్రవారం మండలంలోని నమిలిగొండ రైతు వేదికలో ప్రత్యా మ్నాయ పంటలపై అ
కాటారం/ మల్హర్/ గణపురం, డిసెంబర్3: కాటారం మండల కేంద్రతోపాటు గంగారం, మేడిపల్లి గ్రామాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను వైస్ చైర్మన్ దబ్బెట స్వామి శుక్రవారం ప్రారంభించారు. మల్హర్ మ�
హాస్టళ్లలో అన్ని వసతులు కల్పించాలివిద్యార్థులకు ప్రతి రోజూ రాగి లడ్డు, పల్లిపట్టీలు ఇవ్వాలికలెక్టర్లు అధికారులతో కలిసి హాస్టళ్లను తనిఖీ చేయాలిరాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా�
గొర్రెల పంపిణీ వేగవంతం మొదటి విడుత 6,351 లబ్ధిదారులకు అందజేత రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెరిగిన యూనిట్ కాస్ట్ జీవాల కొనుగోలు వెళ్లినఅధికారులు, పెంపకందారులు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జయశంకర